Brutal murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ దివ్యాంగుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రామడుగు మండలం తిరుమలపూర్ అనుబంధం కారుపాకులపల్లిలో ది�
Minister Talasani | ధనవంతులైన మత్స్యకారులకు కేరాఫ్ గా అడ్రస్గా తెలంగాణ రాష్ట్రం నిలవాలి..ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బేగంపేటలోని హరిత ప్లాజా లో నిర్వహించిన జాతీయ మత్
Yadadri temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు. సోమవారం యాదాద్రికి చేరుకున్న ఎమ్మెల్యే మొదటగా స్వయంభూలను దర్శించుకుని ప్రత్య
Tungabhadra | కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలకు తుంగభద్ర జలాశయాని(Tungabhadra )కి వరద రాక మొదలయింది. ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా కురుస్తున్న వానలకు తుంగభద్ర జలాశయం పూర్తిస్థ�
NRI | ఆస్ట్రేలియా : మెల్బోర్న్ నగరంలోని రాక్బ్యాంక్ దుర్గామాత ఆలయంలో ‘మెల్బోర్న్ తెలంగాణ బోనాలు సంస్థ’ ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న తెలంగాణ మహిళలు అమ్మ వారికి బోనాల�
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరకు (Ujjaini Mahankali Bonalu) ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు జరిగాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అమ్మవారు భవిష్యవాణిలో బోనాల కార్యక్రమం బాగా జరిగి�
Telangana | జిల్లాల్లో ఉపాధి అవకాశాలను భారీగా సృష్టించడంతోపాటు రాష్ట్రంలో ఎగుమతులకు యోగ్యమైన నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయాలని రాష్ట్ర సర్కారు కృతనిశ్చయంతో ఉన్నది.
కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ఫెర్ఫార్మెన్స్ గ్రేడెడ్ ఇండెక్స్ (పీజీఐ)లో మేడ్చల్ మల్కాజిగిరి, హనుమకొండ, సిద్దిపేట ‘ఉత్తమ్' గ్రేడ్ను కైవసం చేసుకున్నాయి. పాఠశాల విద్యారంగం పనితీరుకు సంబంధించ�
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో గనుల దోపిడీ జరిగింది. ఇక్కడి విలువైన ఖనిజ సంపదను ఆంధ్రా వ్యాపారులు తరలించకుపోయారు. నాటి ప్రభుత్వాలూ గనులను ఆంధ్రాప్రాంతం వారికే కేటాయించేవి. స్వరాష్ట్రం సిద్ధించిన
ఛత్తీస్గఢ్ హైకోర్టు జడ్జి పీ శాం కోషీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆదివారం జరిగిన సమావేశంలో సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఈ మేరకు సిఫార్సు చేసింది.
మండలంలోని బూరుగుపల్లి ఊర చెరువు మత్తడి దుంకుతున్నది. ఐదు రోజుల క్రితం రామడుగు మండలం లక్ష్మీపూర్ పంపుహౌస్ నుంచి వరద కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. బూరుగుపల్లి వద్ద వరద కాలువకు ఏర్పాటు చేసిన తూ
Minister KTR | ట్విట్టర్ వేదికపైగా ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శలు గుప్పించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ భారీగా డబ్బును ఖర్చు చేసిందని, రూ.100కోట్లు ఖర్చ�