Ponguleti | మాట మాట్లాడితే తనకే మస్తు ఆస్తులున్నయ్.. ప్రజల కోసం ఏమైనా చేస్తా.. ఎంతైనా ఖర్చు పెడతానంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీరాలు పలుకుతుంటారు. కానీ, ఆయన కుటుంబం మాత్రం ప్రజల ఆస్తిని అక్రమంగ
Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరోసారి సోయి లేకుండా మాట్లాడారు. సోమవారం గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజీవ్గాంధీ సతీమణి ఇందిరాగాంధీ’ అంటూ వ్యాఖ్యానించి ఆ తరువాత
Heavy Rains | రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఏర్పడిన గాలుల ఆవర్తనం ప్రభావంతో ప�
SRSP | లక్ష్మి బరాజ్ నుంచి ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాల తరలింపును అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. సరిపడా వానలు కురవని నేపథ్యం లో ఎస్సారెస్పీ ఆయకట్టు కింద సాగుకు ఇబ్బంది లేకుండా కాళేశ్వరం ద్వారా ప్రాజ�
KCR | ‘తెలంగాణ సీఎం కేసీఆర్ నిజమైన రైతు నాయకుడు. దేశంలో రైతుల కోసం, ప్రాంత అభివృద్ధి కోసం ఇంత గొప్పగా ఆలోచన చేసిన నాయకుడిని నేనిప్పటివరకు చూడలేదు. అందుకు తెలంగాణ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిలువెత్తు
Revanth Reddy | రైతుల ఉచిత కరెంటుపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన రేవంత్ జిత్తులమారి వేషాలు వేస్తున్నారంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు 24 గంటల కరెంట్ అక్కర్లేదు, 3 గంటలు చాలు అంటూ చేసిన వ్యాఖ్యలపై
Telangana | సమైక్యపాలనలో ‘కరెంట్' అంటేనే ఓ నరకం. ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎప్పుడు పోతుందో తెలియదు. నాటి పాలకులు కరెంట్ విషయంలో పగబట్టినట్టే వ్యవహరించడంతో బోరుబావుల మీదే వ్యవసాయం చేసే తెలంగాణ రైతాంగం దుక్కుల
Revanth Reddy | ఓ చేతిలో దుడ్డుకర్రను పట్టుకుని ఆగ్రహంగా కనిపిస్తున్న ఈమె నక్క దేవమ్మ. మహబూబ్నగర్ జిల్లా ఓబులాయిపల్లికి చెందిన రైతు. కేసీఆర్ ఉచిత కరెంటు ఇస్తుంటే.. రెండెకరాల పొలంలో మూడు పంటలు సాగు చేసుకుంటున్న
Telangana | ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అద్భుత ఫలితాలను అందిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు తాజాగా విడుదల చేసిన మల్టీ డైమెన్షన్ పావర
విద్యార్థుల్లో సమగ్ర వికాసం, విశ్వాసం, మనోైస్థెర్యం, సామాజికభావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించడం.. లక్ష్యంగా పాఠశాలల్లో హ్యాపీనెస్ కరిక్యులం అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూజిలాండ్లోని తెలంగాణ జాగృతి విభాగాన్ని భారత జాగృతిగా మార్చిన సందర్భంగా ఆక్లాండ్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇండియన్ డయాస్పోరాలోని వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు జ్యోతి వెలిగించి కార�
భారతీయ సాంప్రదాయ వైద్యమైన ఆయుష్పై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఒక పక్క అలోపతి వైద్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తూనే.. మరో పక్క దేశీయ వైద్యానికి సైతం పెద్దపీట వేస్తున్నది. ఈ క్�
ఒకప్పుడు రాష్ట్రంలో ఏరులై పారిన గుడుంబా ఇప్పుడు దాదాపు కనుమరుగైంది. గుడుంబా రక్కసిని తరిమికొట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చర్యలే అందుకు కారణం. సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల�
Minister Dayakar Rao | కాంగ్రెస్ పార్టీ రైతులను ఎప్పుడూ పట్టించుకోలేదని, వ్యవసాయానికి ఎప్పుడూ సరిగా కరెంటు ఇవ్వలేదని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలపై టీడీప�