మహారాష్ట్రలోని కంధార్లోహలో 26న నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు పెద్దసంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్రావు కదం పిలుపునిచ్చారు.
ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండేది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు దశల వారీగా అందించే కార్యక్ర�
నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Minister Harish Rao | రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మరోసారి ఉదారతను చాటుకున్నారు. తల్లిలేని నవజాత శిశువు ఆకలిని తీర్చేందుకు ఏకంగా ఆవును కొనుగోలు చేసి ఇచ్చారు. మంత్రిపై పలువురు
ప్రశంసలు కురిపిస్తున్నారు.
CM KCR | అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు రూ.10వేల సాయం అందజేస్తున్నట్లు సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాలో దెబ్బతిన్న మిర్చి, మామిడి పంటలను పరిశీలిం
CM KCR | వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం స�
CM KCR | ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ముందుగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. అనంతరం రావినూతల పంట పొలాల్లో దిగి పంట నష్టం గురించి అధికార�
CBI Apprentice Notification | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ), హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడ
CM KCR | ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో పర్యటన అనంతరం మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వె
CM KCR | వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు సీఎం కేసీఆర్ బయల్దేరి వెళ్లారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్ల కారణంగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో నష్టపోయిన పంటలను ఆయన స్వయంగా పరిశీలించన�
TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ విచారణ వేగవంతంగా సాగుతున్నది. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం చేస్తూ గ్రూప్-1 పరీక్ష రాసి ప్రిలిమ్స్లో అధిక మార్కులు సాధించిన 10 మందితోపాటు మరికొందరికి తాజాగా
రైతుల పాలిట పెన్నిధిగా నిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో అన్నదాతల సంక్షేమానికి దాదాపు రూ.4.5 లక్షల కోట్లు ఖర్చు చేసింది. తద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు అత్యధిక ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వంగ�
CM KCR | వర్షప్రభావిత ప్రాంతాల్లో గురువారం సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్లు, వర్షాలకు పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల�
Kejriwal | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న కంటి వెలుగు పథకం అద్భుతమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయడం గొప్ప విషయమని �