టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో తాజాగా అరెస్టయిన ముగ్గురితోపాటు ఆరు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి చేసుకొన్న తొమ్మిది మంది నిందితులను గురువారం సిట్ నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ఈ కేసులో ప్రధాన ని�
రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు (Rain) కురిసే అవకాశం ఉంది. ఉరుములు (Thunderstorm), మెరుపులు (Lightning), ఈదురు గాలులతో (Gusty winds) కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తె�
CM KCR సీఎం కేసీఆర్.. రైతు బాంధవుడని మరోమారు నిరూపితమైంది. వడగండ్ల వానలతో పంట నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతుల కన్నీటిని తుడిచారు. ‘అండగా నేనున్నా.. అధైర్యపడొద్దు’ అంటూ రైతులకు ముఖ్యమంత్రి కొండంత భరోసా ఇచ్చారు.
CM KCR | పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించేందుకు అవసర�
టీఎస్పీఎస్సీలో ఇద్దరు వ్య క్తులు చేసిన తప్పును మొత్తం వ్యవస్థకు ఆపాదించడానికి బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మొదటి నుంచి విశ్వప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ లో పనిజేసే కొందరికి 10
దేశ జనాభాలో పది శాతం మంది వ్యక్తిగత డాటాను చోరీచేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వ్యక్తిగత డాటా చోరీ చేశారని సైబరాబాద్ పో�
CM KCR | ‘మీరే సార్.. మా ధైర్యం. మమ్మల్ని ఆదుకోండి సార్..’ అని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్కు చెందిన తర్బూజ రైతు ద్యావ రాంచంద్రారెడ్డి సీఎం కేసీఆర్ను వేడుకున్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ�
CM KCR | ఒళ్లు కాలిపోతున్న జ్వరంతో సైతం దెబ్బతిన్న పంటల పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత నిరాడంబరంగా, సాదాసీదాగా వ్యవహరించారు. రైతుల భుజంపై చేతులేసి ఆప్యాయంగా మాట్లాడారు.
CM KCR | ‘ధైర్యం చెడొద్దు.. నేనున్నా.. మీకు అండగా నిలుద్దామనే వచ్చా.. వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను చూసి ఆత్మైస్థెర్యం కోల్పోవద్దు. అన్ని పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తం. ఇది రైతుకిచ్చే నష్టపరిహారం�
Minister KTR | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. ఇద్దరూ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు, ప్రభుత్వానికి తేడా తెలియని అజ్ఞానులు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శా�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో సంబురంగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు క్యాంపులకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్త�
వారంతా పేద విద్యార్థులు. సర్కారు కొలువుల సాధనే లక్ష్యంగా గురిపెట్టి చదువుతున్నారు. ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీల వ్యవహారం పెను సంచలనం సృష్టించినా.. దానిపై ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నా..
రూపాయి ఖర్చు లేకుండా నిరుపేదలకు ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ అన్నారు.
రాష్ట్రంలోని వృద్ధులందరికీ సీఎం కేసీఆర్ ఇంటికి పెద్ద కొడుకులా మారి ఆసరా పింఛన్ ఇచ్చి ఆదుకుంటుంటే.. ప్రధాని మోదీ మాత్రం ఉన్న పళంగా ధరలు పెంచి పేదలను భయపెడుతున్నారు. బీజేపీ సర్కారు పుణ్యమా అని పేదలు కనీ�