Indrakaran Reddy | నిర్మల్ : పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ. 10 వేలు సహాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ( Telangana ) మాత్రమే అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి( Indrakaran Reddy ) అన్నారు. పంట నష్టపోయిన రైతులక
Harish Rao | తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో ఫసల్ బీమా యోజన( PMFBY ) అమలు చేయాలని అడుగుతున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay )పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish Rao ) నిప్పులు చెరిగారు. గుజరాత్లో ఫస
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీకి (Recruitment) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 3 వరకు ఆన్లైన్లో దర�
TSRTC | భద్రాచలం శ్రీ సీతారామచంద్వ్రామి కల్యాణోత్సవ తలంబ్రాలు కావాలని కోరుకునే వారికి ఆర్టీసీ ఇంటి ముంగిటకు తీసుకురానున్నది. ముందస్తుగా రూ.116లు చెల్లించి బుక్ చేసుకుంటే తలంబ్రాలను ఇంటి వద్దనే పొందవచ్చు.
Mahabubnagar | మహబూబ్నగర్లోని ఐటీ పార్కులో ఏర్పాటుకానున్న లిథియం బ్యాటరీ కంపెనీ రావడం ఇష్టంలేని ప్రతిపక్షాల నేతలు కాలుష్యం పేరుతో కట్టుకథ అల్లుతున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటైతే పరిసరాలు పొల్యూషన్ అవుతాయ�
Bank Robbery | మహదేవపూర్,(మల్హర్) : సినిమా స్టైల్లో దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ ముఠా వారి వెంట తెచ్చుకున్న గ్యాస్ లీకవడంతో వెనుదిరిగిన ఘటన మండలలోని కొయ్యూ రు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో బుధవారం రాత్రి జరిగింది.
బీఆర్ఎస్ (BRS) అంటేనే భారత రైతు సమితి అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఒక్క తెలంగాణలోనే (Telangana) అన్నదాతకు.. పెట్టుబడికి రూ.10 వేలు, పంట నష్టపోతే రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు.
యాదాద్రి (Yadadri) భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని లింగోజిగూడెం వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై (National Highway 65) వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (DCM) అదుపుతప్పి �
Mee Seva |మీ సేవా కేంద్రాలే లక్ష్యంగా నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరైనట్లు విచారణలో తేలడంతో కఠిన చర్యలకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. రికార్డులో నమోదు కాని, లేట్ రిజిస్ట్రేషన్కు సంబంధించి రెవెన్యూ డివిజ�
Ramzan | ముస్లింల పవిత్ర రంజాన్ మాసం గురువారం సాయంత్రం నెల వంక దర్శనంతో ప్రారంభమైంది. ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెల ‘రంజాన్'. ఈ మాసంలో ఉపవాసదీక్షలు చేపట్టడం ఆనవాయితీ. ఈ మాసంలోనే దివ్యఖురాన్(మతగ్రంథం) అవతర�
Bandi Sanjay | ‘గ్రూప్ వన్ పేపర్ లీకేజీపై మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో ఏయే గ్రామాల్లో ఎంత మంది మెయిన్స్కు అర్హత సాధించారో జాబితా ఉన్నది’ అంటూ గప్పాలు కొట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బ�
Revanth Reddy | కొండంత రాగం తీసి ఏదో పాట పాడిన చందంగా ఉన్నది టీపీపీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీరు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై నోటికొచ్చినట్టు మాట్లాడిన రేవంత్.. సిట్ ముందు ఒక్క ఆధారం కూడా సమర్పించకుండా తోక ముడి�
TSPSC | కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో రద్దయిన నాలుగు, వాయిదా వేసిన రెండు పరీక్షల తేదీలను వారం రోజుల్లో ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. మే నెలలోనే ఆ పరీక్ష లు నిర్వహించాలని యోచి