Fire Accidents | ఇటీవల వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ఆధునిక వాహనాలు, ఇతర సామగ్రిపై తెలంగాణ అగ్నిమాపకశాఖ దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు కొత్త వాహనాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు �
అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది.. స్వేదం చిందించి సేద్యం చేసే రైతులను నట్టేట ముంచింది. చేతికొచ్చే పంటను నీటిపాలు చేసింది. వడగండ్ల వానలతో పంట నష్టపోయి.. పెట్టుబడి పోయి బిక్కుబిక్కుమంటూ ఆపన్నహస్తం �
టీబీ రహిత రాష్ట్రం వైపు తెలంగాణ వేగంగా అడుగులు వేస్తున్నది. 2025 నాటికి పూర్తిస్థాయి నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. నియంత్రణ కార్యక్రమాల అమలులో ఉత్తమ పనితీ�
ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని పేర్కొన్నది. రాహుల్ లోక్సభ సభ్యత్వం రద్దుపై రాజకీయంగా, న్యాయపరంగా పోరాడు�
బాసర ఆలయ పునర్నిర్మాణాన్ని చరిత్రలో నిలిచిపోయేలా చేపడతామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా గర్భగుడి విస్తరణ, ప్రాకార మండపం వెడ
రాహుల్గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభివర్ణించారు.
భారత రాష్ట్ర సమితికి సరికొత్త నిర్వచనం చెప్పారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పంట నష్టానికి ఎకరానికి రూ.10 వేలు ఇవ్వడం, పంట పెట్టుబడిగా ఎకరాన�
తెలంగాణ ప్రభుత్వమన్నా, ఇక్కడి రైతులన్నా ప్రధాని మోదీకి అస్సలు నచ్చరని, అందుకే ఇక్కడ ఎంత నష్టం జరిగినా నయా పైసా సాయం చేయరని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.
విదేశీ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన�
తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతే గోదావరి నీటిని ఇతర బేసిన్లలోకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా చూస్తే గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి సహకరిస్తామన�
లంచం తీసుకుంటూ రెండు చోట్ల ముగ్గురు ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సంగారెడ్డిలో డీఈవో, సీనియర్ అసిస్టెంట్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ, జగిత్యాల జిల్లాలో రూ.10 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శ�
హానరింగ్ ఆఫ్ వుమెన్ అడ్మినిస్ట్రేటర్ ఇయర్ -2023 అవార్డును టీజీవో అధ్యక్షురాలు, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వీ మమత అందుకొన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ ఆమెకు అవార్డు అంద జే శ
వరంగల్ విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ కుప్పా పద్మజ(58) కన్నుమూశారు. గురువారం రాత్రి ఆమె ఇంట్లో గుండెపోటుకుగురై తుదిశ్వాస విడిచారు. ప్రముఖ నాట్యగురువు వెంపటి నాగేశ్వరి వద్ద ప�
గీతం డీమ్డ్ వర్సిటీలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష (గాట్23)కు www.gat.gitam.edu వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు వర్సిటీ వీసీ డీఎస్ రావు సూచించారు.