గీతం డీమ్డ్ వర్సిటీలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష (గాట్23)కు www.gat.gitam.edu వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు వర్సిటీ వీసీ డీఎస్ రావు సూచించారు.
ఇందిరాపార్క్ వద్ద కాదని, దమ్ముంటే మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని బండి సంజయ్కు రెడ్కో చైర్మ న్ సతీశ్రెడ్డి సవాల్ విసిరారు. నిరుద్యోగ మహాధర్నా పేరుతో శనివారం చేపట్టే ధర్నాను రాజకీయ డ్రామా గా అభివర్ణి
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భూముల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం సీఎస్ వీడియ�
రాష్ట్రంలోని కేజీబీవీల్లో తొలిసారిగా మాడ్యులర్ కిచెన్లను నిర్మించేందుకు సమగ్రశిక్ష ప్రాజెక్టు ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదం తెలిపింది. 280 కేజీబీవీల్లో ఒక్కోదానికి రూ.18.5 లక్షలు ఖర్చు చేయనున్నారు.
నూతన పెన్షన్ విధానంపై కమిటీని ఏర్పాటుచేస్తామన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన గర్హనీయమని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్ఎంవోపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్ర�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డాటా చోరీ కేసులో అసలు నిందితులను పట్టుకొనేందుకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం 10 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చొరవతో డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ విభాగం.. మరో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటుచేసింది.
దక్షిణ మధ్య రైల్వే జోన్ చరిత్రలో తొలిసారి ప్రయాణికుల ద్వారా వచ్చిన ఆదాయం రూ.5 వేల కోట్ల మైలురాయిని దాటింది. ఎస్సీఆర్ జోన్ పరిధిలో రైలు ప్రయాణికుల ద్వారా రూ.5.81 వేల కోట్ల వరకు ఆదాయం ఆర్జించినట్టు రైల్వే అ�
దేశంలోని ప్రతి మెడికల్ కళాశాలలో 25 చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ (ఏఈబీఏఎస్)ను, హాస్పిటల్ మేనేజ్�
హైదరాబాద్ హకీంపేటలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఈ నెల 28న జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ జాబ్మేళాకు 37 నుంచి 57 ఏండ్ల వయసున్న సైనికులు, మాజీ సైనికులు అర్హులు అని పేర్కొన్నారు.
భారత వైమానిక దళంలో అగ్నివీరులుగా సేవలందించేందుకు ఆసక్తి ఉన్న అర్హులైన యువతీ, యువకులు ఈ నెల 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇండియన్ ఎయిర్ఫోర్స్ తెలిపింది.
Satish Reddy | హైదరాబాద్ : నిరుద్యోగ మహాధర్నా పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) రేపు చేపట్టబోతున్న మహాధర్నా ఓ పొలిటికల్ స్టంట్( Political Stunt ) మాత్రమే అని రెడ్కో చైర్మన్ వై సతీశ్ రెడ్డి( Y Satish Reddy ) పేర్కొన
Indrakaran Reddy | నిర్మల్ : పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ. 10 వేలు సహాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ( Telangana ) మాత్రమే అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి( Indrakaran Reddy ) అన్నారు. పంట నష్టపోయిన రైతులక
Harish Rao | తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో ఫసల్ బీమా యోజన( PMFBY ) అమలు చేయాలని అడుగుతున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay )పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish Rao ) నిప్పులు చెరిగారు. గుజరాత్లో ఫస
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ (Apprentice) పోస్టుల భర్తీకి (Recruitment) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 3 వరకు ఆన్లైన్లో దర�