పారిశ్రామిక, ఉపాధికల్పన రంగాల్లో తెలంగాణ కొత్త చరిత్ర సృష్టిస్తున్నది. రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ర్టానికి సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చుకుంది.
ఫార్మాసిటీ ఫాక్స్కాన్ పరిశ్రమల ఏర్పాటుతో రంగారెడ్డి జిల్లా రూపురేఖలు మారనున్నాయని, వీటి ఏర్పాటు వల్ల రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలువనున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ అన్నా�
బంగారు తెలంగాణలో ప్రతి పల్లె బాగుపడిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని 28 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 19 గ్రామ పంచాయతీలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార అవార్డు�
రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభించబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల్లో నియమించబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్ల మెరిట్ లిస్ట్ను రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రా�
రాష్ర్టానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగిన 20వ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా-స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూపు ప్రదానం చేసే ఈ-గవర్సెన్స్ 2022 అవార్డు వరించింది.
గతంలో రూ.200 లు పించన్ వచ్చేది. అది సరిపోక పోయేది. కారు గుర్తు కేసీఆర్ సారు రెండు వేలు ఇస్తుండు. తలెత్తుకుని బతుకుతున్నాం. అంతేకాకుండా మా బిడ్డ బిడ్డకు కల్యాణలక్ష్మితో లక్ష రూపాయలు వచ్చినై. కారు గుర్తు ప్ర�
మహిళా సంఘాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ అన్నా రు. కడెం రైతు వేదికలో శనివారం మహిళా సం ఘాల సభ్యులకు వడ్డీ వాపస్ నిధుల చెక్కును అం దజేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అలియాబాద్లో శనివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జవహర్నగర్కు చెందిన మాజీ వార్డు సభ్యురాలు కేతమ్మ ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసింది.
రెగ్యులర్గా ప్రీమియం చెల్లించినా బీమా చెల్లింపును నిరాకరిస్తారా? అని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ప్రశ్నించింది. బాధిత సంస్థకు 9 శాతం వడ్డీతో బీమా మొత్తం చెల్లించాల�
Telangana | హైదరాబాద్ : ట్యాంక్ బండ్( Tankbund ) పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్ మార్గంలో 125 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుంటున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహా( Ambedkar Statue ) పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్�
Minister Harish Rao | రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోతున్న తొమ్మిది మెడికల్ కాలేజీలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీల నిర్మాణ ప�
Minister Srinivas Goud | రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తకు( BRS Activist ) అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో పార్టీ కార్యకర్తలకు మంత�
Kanti Velugu | హైదరాబాద్ : కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దృష్టి లోపాలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు( Kanti Velugu Camps ) రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతు
టీఎస్పీఎస్సీ (TSPSC) కేసులో విచారణ ముమ్మరంగా సాగుతున్నది. పేపర్ లీకేజీ వ్యవహారంలో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (BJP chief Bandi sanjay) సిట్ (SIT) మారోసారి నోటీసులు (Notice) జారీ చేసింది.