Heavy Rains | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అగ్నిమాపకశాఖ అప్రమత్తమైంది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు 210 మందిని మోహరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తు�
Telangana వైద్యారోగ్యశాఖలో భారీ ఎత్తున కా రుణ్య నియామకాలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది. కారుణ్య నియామకా ల కోసం ఏకంగా 1,266 పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్�
చాలారోజులుగా చినుకు రాక కోసం ఎదురుచూసిన రాష్ట్రం.. ఇప్పుడు వానజల్లులో తడిసి ముద్దవుతున్నది. ఓ వైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా ముసురు కమ్మేసింది. 72 గంటలుగా ఎడతెరిపి లేకుండా
Rains | భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో పరిస్థితిని సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారు. మరికొద్ది రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ
రాష్ట్రంలో నదులు, చెరువులు, కాలువలు నిండుకుండలా కనబడుతున్నాయి. కాకతీయులు, రెడ్డిరాజులు తవ్వించిన చెరువులు, మధ్యతరహా రిజర్వాయర్ల ఆసరాతో తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతున్నది.
Telangana | ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల సాక్షిగా అన్నదాతలు రేవంత్ కరెంటు వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన ముక్కు నేలకు రాసి రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘3 గంటల కాంగ్రెస�
వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన నాణ్యతను లెక్కిస్తున్న నీతి ఆయోగ్ 2015-16 నుంచి 2019-2021 వరకు దేశంలో వచ్చిన మార్పులు, తగ్గిన పేదరికాన్ని తెలియజేస్తూ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ చాప్టర్-2ను ఇటీవల విడు�
అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే అజెండాగా పరిపాలన సాగించి వెక్కిరించే నోళ్లే ‘వహ్వా’ అనేట్టు చేసుకున్న కేసీఆర్ పాలన ఇవ్వాళ తోటి రాష్ర్టాలకు ఒక అభివృద్ధి నమునాగా నిలిచింది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముసురు నుంచి మోస్తరు వర్షం కురుస్తున్నది. మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతుండడంతో జనజీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం అర�
‘క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే’. దాన వీర శూర కర్ణ సినిమాలో దుర్యోధనుడి వేషం కట్టిన ఎన్టీఆర్కు చప్పట్లు కురిపించిన ఫేమస్ డైలాగ్ ఇది. కర్ణుడిని సూతపుత్రుడు అని అవహేళన చేయ డంపై మండిపడే దృశ్య�
Minister Harish Rao | బీసీ కుల వృత్తిదారులు, చేతి వృత్తిదారులకు అందజేస్తున్న తరహాలోనే మైనార్టీలకు కూడా రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లిం�
మూడ్రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లాను ముసురు ముంచెత్తింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు లేకుండా ముత్యాలు రాలినట్లు జడివాన కురుస్తున్నది. సంతోషంతో రైతులు పొలం పనులు చేస్తున్నారు. వరి కరిగేట్ల పనుల్లో బ
కాంగ్రెస్ పార్టీ రహస్య ఎజెండా 3 గంటల కరెంటేనని, ఆ విషయాన్ని దాచిపెట్టి రైతులపై కపట ప్రేమ చూపుతున్నదని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టిన పాలసీలపై తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ (పీటీఆర్)తో కూడిన బృందం ప్రశంసల జల్లు కురిపించింది. హైదరాబాద్ కేంద్ర�
Ramachandra Reddy | మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి (81) గురువారం కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం గుండెపోట�