KTR | హైదరాబాద్ : అన్ని పట్టణాల్లోని ఫ్లై ఓవర్ల( Flyovers ) కింద ఆట స్థలాలు తీర్చిదిద్దతే ఆటలు( games ) ఆడుకునేందుకు వెసులుబాటు ఉంటుందని ధనుంజయ్ అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై రాష్ట్ర ఐటీ, పురపాలక శ�
Hyderabad | హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో గుప్త నిధులు కలకలం రేపాయి. బుద్వేల్ ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో సోమవారం రాత్రి పలువురు దుండగులు తవ్వకాలు జరిపారు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోల
women's reseravation bill | మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఉధృతం చేసింది. ఈ బిల్లుపై చర్చను కోరుతూ లోక్సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అఖిలపక్ష సమావేశం నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లు
Dharmapuri Srinivas | మాజీ మంత్రి డీ శ్రీనివాస్ కుటుంబ కలహాలు రచ్చకెక్కాయి. మొన్నటివరకు డీఎస్, ఆయన ఇద్దరు కొడుకులు చెరో పార్టీలో కొనసాగారు. . మొన్నటివరకు డీఎస్, ఆయన ఇద్దరు కొడుకులు చెరో పార్టీలో కొనసాగారు. ఉన్నట్టు�
TSPSC Paper Leakage | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా అనేక పేపర్ల లీకేజీకి పాల్పడిన
CM KCR | బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర కంధార్ లోహలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర ఇంటెలిజెన్స్, రాజకీయ వర్గాలు సైతం ఉహించని విధంగా బీఆర్ఎస్ సభకు మరాఠ్
గత ఏడాది శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నా, తెలంగాణలో మాత్రం ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహ�
జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ అదరగొట్టింది. వేర్వేరు విభాగాల్లో మూడు స్వర్ణాలు సహా మొత్తం నాలుగు పతకాలు ఖాతాలో వేసుకొని అదుర్స్ అనిపించింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే కుట్రలు పన్నుతున్నదని, వాటిని తిప్పికొడతామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కే
ఉస్మానియా యూనివర్సిటీలో మైనిం గ్ విభాగానికి పూర్వ విద్యార్థుల చొరవతో కోల్ ఇండియా భారీ విరాళం ఇచ్చింది. మై నింగ్ కోర్సు బోధకుల జీతభత్యాలు, ఇతర ఖర్చుల చెల్లింపునకు చైర్ ఏ ప్రొఫెసర్ కార్యక్రమంలో రూ.3 క�
ఓ కేసులో నిందితుడి నుంచి లంచం తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ రాంబాబు జిల్లా కోర్టు విధులు నిర్వహిస్తు�
ఒకే రోజు రెండు వార్తలు. ఒకటి ప్రజలకు ఉపశమనం కలిగించేది. మరొకటి భారం మోపేది. మొదటిది తెలంగాణ సర్కారుదైతే.. రెండోది మోదీ సర్కారుది. రెండూ కరెంటు రంగానికి సంబంధించిన వే.
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా తెలంగాణలో అమలుచేస్తున్న పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు బాగున్నాయంటూ కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగం కార్యదర్శి విన్నీ మహాజన్ ప్రశంసించారు.
రైతులకు లబ్ధి చేకూర్చేలా ఇక్రిసాట్ వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేయనున్నది. వచ్చే రెండేండ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకొని ఆధునిక వ్యవసాయాన్ని విస్తరించడంతోపాటు రైతులకు లబ్ధి చేకూర్చే సాగు విధానా�
Minister Indrakaran Reddy | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్టలో బీఆర్ఎస్ ఆత్�