నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అంటేనే నమ్మకమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. మాతా శిశు మరణాల తగ్గింపులో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన�
రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించనున్న 9 మెడికల్ కాలేజీలను జూలై నాటికి సిద్ధం చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగ
తెలంగాణ పోలీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యాలయాల భవన నిర్మాణాల్లో నాణ్యత మరింత పెంచాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ బోర్డ్ అభిప్రాయపడింది.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, సిద్దిపేట జిల్లా వర్గల్లోని శ్రీవిద్యా సరస్వతి దేవస్థానాలకు జాతీయ గుర్తింపు లభించింది. ఈ రెండు ఆలయాల్లో వితరణ చేసే నైవేద్యం, అన్న ప్రసాదాలు అత్యంత నాణ్యమైనవని
CM KCR | రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశించారు. ప్రగతి భవన్లో గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
Minister Harish Rao | ముఖ్యమంత్రి కేసీఆర్తో తెలంగాణలో వైద్య విప్లవం దిశగా అడుగులు వేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీలపై నిమ్స్ నుంచి మం�
Police Housing Corporation | తెలంగాణ పోలీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే పోలీస్ కార్యాలయాల భవనాల నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టేందుకు ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని పటిష్టం చేయనున్నట్లు కార్పొరేషన�
KTR | హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ( BRS Party ) విస్తృతంగా చేపడుతున్న ఆత్మీయ సమ్మేళనాలు మే నెలాఖరు వరకు నిర్వహించుకోవచ్చని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ ఆవిర�
Sangareddy | జహీరాబాద్ : అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూవివాదం( Land Disputes )లో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. అన్నను తమ్ముడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు వేటకొడవలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మొండెం నుంచి తల వేరు చే�
Harish Rao | హైదరాబాద్ : నిమ్స్( NIMS ) అంటే పేద రోగులకు నమ్మకం ఉంటుందని, ప్రతి రోగి( Patients ) పట్ల ప్రేమను, మమకారాన్ని పంచాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish rao ) సూచించారు. నిమ్స్లో కొత్తగా నియ
Bhupalapally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో విషాదం నెలకొంది. స్కూల్కు ఆలస్యం కావడంతో డుమ్మా కొట్టి గ్రామ శివారులో ఉన్న ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు.
Dragon Fruit | సంప్రదాయ సాగుతో విసిగిపోయిన రైతులు.. తక్కువ శ్రమతో దీర్ఘకాలం పాటు ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టే పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న డ్రాగన్ ఫూట్ సాగును ఎంచుకొని మంచి ఆదాయం