Toll Tax | హైదరాబాద్ : కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ( Nitin Gadkari )కి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి( Minister Prashanth Reddy ) బహిరంగ లేఖ రాశారు. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ పరిధిలోని నేషనల్ హైవే అథారిట�
CM KCR | హైదరాబాద్ : రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) శ్రీరామ నవమి( Sri Rama Navami ) శుభాకాంక్షలు తెలిపారు. సీతారామచంద్రమూర్తులను తమ ఆరాధ్య దైవాలుగా, ఇలవేల్పుగా హిందువులు కొలుచుకుంటారని తెల�
Yadagirigutta | యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి( Lakshmi Narasimha Swamy ) ఆలయ రాజగోపురం ఫొటోను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తమ ట్విట్టర్ ఖాతాలో బుధవారం ఆప్లోడ్ చేసి కితాబిచ్చింది. స్వామివారి పంచతల రాజగోప�
సంగారెడ్డి : తెలంగాణ చాత్తాద శ్రీవైష్ణవ సంఘం(Chattada SRI Vaishnava Sangam ) అధ్యక్షులు అశ్వాపురం వేణుమాధవ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది. జిల్లాల వారీగా కొత్త కమిటీలు కొలువుదీరాయి. సంగారెడ్డి జిల్లా( Sangareddy
Tenth Exams | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు( Tenth Exams ) ప్రారంభమవుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy ) తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల
BRS Party | సిద్దిపేట : బీఆర్ఎస్ పార్టీ కన్నతల్లి లాంటిది.. కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) పిలుపునిచ్చారు. కార్యకర్తల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉంటే �
Zahirabad | ఇద్దరు అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూవివాదంలో.. తమ్ముడి కుమారుడు పెద్దనాన్నను అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన మంగళవారం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది.
Tealngana | ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తెలంగాణలో ఆధ్యాత్మిక పరిమళం వెల్లివిరుస్తున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల పునరుద్ధరణకు నడుం బిగించింది.
హైదరాబాద్లోని ఓయూ సెంటర్లో ఏప్రిల్ 3 నుంచి నిర్వహించే గ్రూప్-1 శిక్షణా తరగతులకు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ సూచించారు.
CM KCR | శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో సీతారాముల కల్యాణ మహోత్సవాల నిర్వహణకోసం ముఖ్యమంత్రి ప్రత్యేకనిధి నుంచి కోటి రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు.
యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభించనుండగా.. 185 కేంద్రాలు అవసరమని అధికారులు నిర్ణయించారు.