రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి (Godavari river) వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది.
Congress | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆ పార్టీ పెద్దల తీరుపై అలకబూనినట్టు తెలుస్తున్నది. ఏఐసీసీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో తనకు స్థానం లభించక పోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అసహాయులపట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ను రూ.వెయ్యి పెంచుతున్నట్టు జూన్ 9న మంచిర్యాల సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు �
Diet Charges | వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన మెస్, కాస్మోటిక్ చార్జీలను 26% మేరకు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యార్థులకు మరింత �
యువకుడిగా ఉన్నప్పటి నుంచీ కేటీఆర్ తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నుంచి అనేక సుగుణాలను పుణికిపుచ్చుకున్నారు. ప్రజల పట్ల సేవాతత్పరత, ఏ విషయంపై అయినా అనర్గళంగా ప్రసంగించటం కేసీఆర్ నుంచి నేర్చుకు�
ప్రధాని మోదీ ఇంటి పేరును అవమాన పరిచేవిధంగా మాట్లాడిన ఎంపీ రాహుల్గాంధీకి గుజరాత్ కోర్టు రెండేండ్ల జైలుశిక్ష విధించి, ఎంపీ పదవిని రద్దుచేసింది. ప్రభుత్వ నివాస గృహాన్ని కూడా ఖాళీ చేయించింది. ఇది సరే తెలం
తెలంగాణవ్యాప్తంగా నేరాల నమోదు పరిమితస్థాయిలోనే ఉన్నదని డీజీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. నిరుడు 55 మందికి యావజ్జీవ శిక్ష పడేలా చర్యలు తీసుకోగా, ఈ ఏడాది ఆర్నెళ్ల్లలో 88 మందికి యావజ్జీవ శిక్ష పడిందని వెల్ల�
Aasara Pensions | తెలంగాణలోని దివ్యాంగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభవార్త చెప్పారు. ఆసరా పెన్షన్లను రూ.4016 పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు
Arogya Mahila | హైదరాబాద్ : మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నది. ప్రాథమిక దశలోనే లక్షణాల ఆధారంగా వ్యాధులు గ�
TS Weather | తెలంగాణలో రాగల నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రా సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీ�
OU Exams | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన పీజీ రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ను రీ షెడ్యూల్ చేశారు. జులై 28 నుంచి నిర్వహించాల్సిన సెమిస్టర్ పరీక్షలను ఆగస్ట�