నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు, ఔత్సాహికులు పరిశ్రమలు స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లు స్థాపించేవారికి వివ
ఇష్టమైన ఆహారం కోసం మహా అయితే ఏడాదిలో కొన్ని వేలు లేదంటే అంతకంటే కొంత ఎక్కువ మొత్తం ఖర్చుచేస్తాం. కానీ, హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు ఏకంగా రూ.6 లక్షలను ఖర్చు చేశాడు.
టీఎస్ ఎంసెట్కు గురువారం వరకు 1,80,240 మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఇంజినీరింగ్కు 1,14,989, అగ్రికల్చర్, మెడికల్కు 65,033 దరఖాస్తులు రాగా, రెండు క్యాటగిరీలకు కలిపి 218 దరఖాస్తులు వచ్చాయి.
వివిధ న్యూస్ చానళ్లు, మీడియా సంస్థల్లో పని చేస్తున్న అక్రెడిటేషన్ కార్డు లేని మహిళలందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సమాచార, పౌర సంబంధాల కమిషనర్ అర్వింద్కుమార్ బు�
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 గ్రామ పంచాయతీలకు( Gram Panchayats ) ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డులు ప్రకటించింది. మూడు పంచాయతీరాజ్( Panchayatraj ), గ్రామీణాభివృద్ధి( Rural Development ) సంస్థలనూ ఉత్తమ అవార్డులకు ఎంపిక చేసింది. �
Harish Rao | హైదరాబాద్ : ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల( Medicines ) ధరలు 12 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) పేర్కొన్నారు. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం( Power consumption ) నమోదైంది. ఉదయం 11:01 గంటలకు గరిష్ఠంగా 15,497 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఈ నెల ప్రారంభం నుంచే 15 వేల మెగావాట్ల విద్యుత్( Power ) విని�
రాష్ట్రంలో మరో రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, పెద్దపల్లి జిల్లా రామగుండంలో నూతన కార్యాలయాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన�
డ్రగ్స్ సరఫరా ఆరోపణల కేసులో గోవాకు చెందిన ఎడ్విన్ నూన్స్ విడుదలకు కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసిం
మార్గదర్శి కేసులో బ్రహ్మయ్య అండ్ కో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు తనిఖీలు, డాక్యుమెంట్లపై స్టేటస్ కో (యధాతథస్థితి) విధిస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చ�
ప్రజల బాగు కోసం పరితపిస్తూ తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న రాష్ట్ర సర్కారు వేసిన రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయి. ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ రోడ్లు సరికొత్త హంగులతో కళకళలాడుతున్నాయి.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం నుంచి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని, ఏప్రిల్ 3 వరకు తేలికపాట�
ఆయుష్మాన్ భారత్పై కేంద్ర ప్రభుత్వం అడ్డగోలు సమాధానాలు ఇచ్చింది. నోటికొచ్చినట్టు సమాధానం చెప్పింది. ఒకే ఎంపీ అడిగిన రెండు ప్రశ్నలకు.. ఒకే రోజు రెండు విభిన్న వివరాలు ఇచ్చింది.