Rice Shortage | బియ్యం నిల్వల విషయంలో కేంద్రప్రభుత్వం పిల్లిమొగ్గలేస్తున్నది. పరస్పర విరుద్ధ నిర్ణయాలతో 145 కోట్ల మంది ఆహార భద్రతను ప్రమాదంలో పడేస్తున్నది. మోదీ సర్కారు తలతిక్క నిర్ణయాలతో ఇప్పటికే నిత్యావసరాలు, క
దివ్యాంగుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. సమైక్య పాలనలో నామమాత్రపు పింఛన్తో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి సీఎం కేసీఆర్ మానవీయ పాలనలో ఆసరా దొరికింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇప్పటి�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బసవేశ్వరుడి గొప్పతనాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ అధికారికంగా ఆ మహనీయుడి జయంతిని నిర్వహిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివ�
మొన్నీ మధ్యే యూఎస్, యూకే దేశాల్లో రెండు వారాలు పర్యటించి తెలంగాణకు రూ.36,000 కోట్ల పెట్టుబడులను సాధించుకొచ్చారాయన. తద్వారా ప్రత్యక్షంగా 42,000 కొత్త ఉద్యోగాలు, అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి కల్పనను కూడా
పుట్టినింటికి తిరిగొచ్చిన ఆనందాన్ని కేటీఆర్ వల్ల మా కుటుంబం మొత్తం పొందగలిగామని ఇటీవల పాలమూరులో ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన మాజీ మంత్రి గల్లా అరుణ, అమర రాజా కంపెనీ ప్రారంభ కార్యక్రమం�
భారత రాష్ట్ర సమితికి భావి ఆశాజ్యోతి. దాని వ్యవస్థాపకులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ఆదర్శాలకు ప్రతిరూపం. కేటీఆర్ రాజకీయవేత్తగా కేసీఆర్కు వారసుడే, ఆయనతో సమానంగా ప్రజాభిమానం పొందిన నాయకుడు.
తెలంగాణ యువ కిరణం కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ పండుగ చేసుకుంటున్నది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట నడిచి ఉద్యమంలో మమేకమైనవాడు కేటీఆర్.
దేశంలోనే యువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు యువ నేత కల్వకుంట్ల తారక రామారావు లాంటి అత్యంత ఆధునిక ఆలోచనలతో కూడిన నాయకత్వం...బంగారు తెలంగాణ భవిష్యత్తుకు భరోసానిస్తున్నది.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ప్రతి సందర్భంంలో వినూత్నంగా ఆలోచిస్తారు. సమాజానికి ఏదో ఒక మంచి పని చేయాలని పరితపిస్తారు. ఏ పని చేసినా పది మందికి ఉప
Minister Jagadish Reddy | బీజేపీ దుర్మార్గాలకు మణిపూర్ ఉదంతం పరాకాష్టగా నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ అలజడులు సృష్టించి లబ్దిపొందాలన్నది బిజెపి వ్యూహంలో భాగంగ�