Telangana | మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) కి పట్టిన గతే బీజేపీ( BJP )కి కూడా పడుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Minister Harish rao ) హెచ్చరించారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఏం చేసుకుంటావో చేస్కో �
Apiculture | ఒకప్పుడు అడవుల్లో, భారీ చెట్ల వద్ద మాత్రమే దొరికే తేనె ఇప్పుడు వ్యవసాయ అనుబంధ రంగ పరిశ్రమగా మారుతున్నది. కేవలం ఆంధ్ర, ఇతర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన పెంపకం తెలంగాణకు క్రమంగా విస్తరిస్తున్నది. మార
Awaaz FM 90.4 | ఆ రేడియో గ్రామీణుల గొంతుక. సామాన్య మహిళలే రేడియో జాకీలు. సాధారణ గృహిణులే యాంకర్లు. పల్లెపడుచులే గాయనీమణులు. అనుభవ సంపన్నులైన వయోధికులే కౌన్సెలర్లు. అచ్చమైన మట్టి మనుషుల వేదిక.. ఆవాజ్ వనపర్తి.. 90.4 ఎఫ్�
స్వరాష్ట్రంలో నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. విద్య, వైద్యం, మౌలిక వసతులు, సాగు, తాగునీరు.. ఇలా ప్రతి రంగంలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య �
Sangareddy | ఆడపిల్ల పుట్టిందా ఆ ఊరంతా పండుగే.. హరిదాస్పూర్ గ్రామం ఆ పండుగకు వేదికైంది. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే బాధపడేవాళ్లుంటారు. మగ పిల్లాడు పుట్టలేదని నిట్టూర్చే వాళ్లు లేకపోలేరు. కానీ ఆ హరిదాస్పూర్�
పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ తీపికబురందించింది. పరీక్షల వేళ ప్రయాణానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. బస్సు కండక్టర్కు హాల్ టికెట్�
Telangana | దేశంలోని మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో అవినీతి తక్కువగా ఉన్నదని ఓ సర్వే తెలిపింది. 2018-2022 మధ్య 13 రాష్ర్టాల్లో ఈ సర్వే నిర్వహించగా, జాబితాలో తెలంగాణ అట్టడుగున ఉండి అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రం�
CM KCR | ‘మహారాష్ట్రలో ఏ ఇంట్లో చూసినా కేసీఆర్ ముచ్చటే.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై కంధార్ లోహా సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్, మెయిన్ మీడియాలో వైరల్ అవుత
రాష్ట్రంలో వేసవి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్తు డిమాండ్ కూడా క్రమంగా పెరుగుతున్నది. గురువారం ఉదయం 11.01 గంటలకు రాష్ట్రంలో 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. దీంతో గతం�
Telangana | కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏం ఒరిగింది? ఒక్క ఎకరమైనా అదనంగా సాగులోకి వచ్చిందా? ఈ ప్రశ్న వేసేవారికి తిరుగులేని జవాబు తుంగతుర్తి నియోజకవర్గం! ఒకప్పుడు బీడు భూములతో ఎడారిగా కనిపించిన ఈ ప్రాంతం ఇప్పుడు పచ్
రాష్ట్రంలోని 47 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు ప్రకటించింది. మూడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థలనూ ఉత్తమ అవార్డులకు ఎంపిక చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్ర�
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్నే గీటురాయిగా తీసుకుంటారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి వేగానికి తలసరి ఆదాయ వృద్ధిరేటే ప్రధాన సూచికగా నిలుస్తుంది.
Telangana GSDP | తెలంగాణ అతి తక్కువ సమయంలోనే ఆర్థిక ప్రగతిలో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. సీఎం కే చంద్రశేఖర్ రావు పటిష్ఠ ప్రణాళికతో ఆర్థికంలో అందనంత ఎత్తుకు ఎదిగినది. ఒక రాష్ట్ర ప్రగతికి జీఎస్డీపీ, తలసరి ఆద�
ఐదు దశాబ్దాల సాహితీ శిఖరం, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రముఖలు నమిలికొండ బాలకిషన్రావు(73) ఇక లేరు. సాహితీలోకానికి విశేష సేవలు అందిస్తూ, వివాదరహితులుగా పేరొందిన ఆయన అనారోగ్యంతో గురువారం హనుమకొండలో కన�