Heavy rains | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలకు పలుచోట్ల రోడ్లు తెగిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎర్కొంటున్నారు. కాగా, జిల్లాలోని వేములవాడ మూలవాగులో బుగ్గారం గ�
Minister Gangula | వెనుకబడిన వర్గాలు అన్నిరంగాల్లో అభ్యున్నతి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మెరికల్లాంటి బీసీ విద్యార్థులు దేశంలోని ప్ర
Heavy rains | రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో 1868 ఎంఎం వర్షం కురిసింది. భారీ వర్షాలతో ముంపు ప్రాంతాల్లోని కాలనీల్లోకి వరద నీరు చేరింది. వరద ఉధృతి�
Heavy rains | అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఉత్తర ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భార
Karimnagar | జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, భారీ వర్షాలకు గన్నేరువరం మండల కేంద్రంలో పిడుగు పడి ఓ ఇల్లు ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రానిక �
అతడు సామాన్యుడే, కానీ..!
అణగారిన జాతిలో జ్యోతిలా వెలిశాడు.
పదునెక్కిన బాణానికి పర్యాయపదమై నిలిచాడు
ఎత్తిన పిడికిలినే జెండా చేసి
పల్లె నుంచి ఢిల్లీ దాకా...
గులాబీ జెండాలను ఎగరేశాడు
రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయటం అభినందనీయం. భూస్వామ్య వ్యవస్థకు, ఫ్యూడల్ అవశేషాలకు చిహ్నంగా కొనసాగుతున్న వీఆర్ఏ వ్యవస
Trancefers | తెలంగాణలో 15 మంది నాన్ కేడర్ ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రవిగుప్త సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
Telangana | తెలంగాణలో పాఠశాలల పనివేళలను మారుస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పాఠశాలలు ఉదయం 9 గంటలకు మొదలవుతున్నాయి. దీన్ని ప్రభుత్వం 9.30 గంటలకి విద్యాశాఖ మారుస్తూ నిర్ణయం తీసుకున్నది.
CM KCR | వీఆర్ఏల పిల్లలకు అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటక�
MLA Manohar Reddy | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. సోమవారం కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కి చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటిలో చేరారు. వీరికి పెద్దపల్లి