పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 16వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఆ రోజు నార్లాపూర్ ఇన్టేక్ వద్ద మోటర్లను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించనున్నారు. ఇ�
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిచింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. బుధవారం �
హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎం రాజేందర్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. మూడేండ్లపాటు లేదా ప్రభుత్వం జారీచేసే తదుపరి ఉత్తర్వుల వరకు రాజేందర్రెడ్డి ఆ పద�
తొమ్మిదేండ్లు...రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు. 22 లక్షల మందికి ఉపాధి. ఇది తెలంగాణ పెట్టుబడులకు సంబంధించిన ట్రాక్ రికార్డ్. కొత్తగా పురుడు పోసుకున్న ఓ రాష్ట్రం పెట్టుబడుల ఆకర్షణలో ఆల్ టైమ్ రికార్డ్గా దూస
ఏపీ పునర్వస్థీకరణ చట్ట ప్రకారం పూర్తిగా తెలంగాణ అవసరాల కోసం రామగుండం ఎన్టీపీసీ ఆవరణలో నిర్మించిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (టీఎస్టీపీపీ) ట్రయల్ రన్ సక్సెస్ అయింది.
CM KCR | తలాపున కృష్ణమ్మ పారుతున్నా.. నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో వివక్షతో తాగునీరు సాగునీటికి నోచుకోక దశాబ్దాల కాలం పాటు ఉమ్మడి పాలమూరు-రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలు బాధలు అరిగోసను అనుభవించాయని సీఎ
Papikondalu | గోదావరి పర్యాటక బోటుపై పాపికొండల అందాలను వీక్షించేందుకు పోశమ్మగండి నుంచి పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్�
Kaloji Award | ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కాళోజీ అవార్డుకు ఎంపికయ్యారు. పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ ప్రకటిస్తున్న విషయం తెల
Minister Errabelli | ఉపాధ్యాయ వృత్తి అత్యంత గౌరవ ప్రదమైంది. గురువులను దేవుడితో సమానంగా చూసే సంస్కృతి మనది అని పంచాయతీరాజ్ సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Commits suicide | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరు గ్రామానికి చెందిన బెజ్జారపు రమేష్(40) అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.
Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. గత పాలకుల హయాంలో శిథిలావస్థకు చేరిన ఆలయాలు స్వరాష్ట్రంలోనే అభివృద్ధి చెందాయని పేర్కొన్నా�