CP Ranganath | పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కాలేదని.. అది కాపీయింగ్ మాత్రమేనని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. వరంగల్లో పదో తరగతి హిందీ పశ్రపత్నం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆయన మీడియా సమావేశ�
CM KCR | హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్( Ambedkar ) విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో కేసీఆర్ సమీక�
Minister Koppula Eshwar | జగ్జీవన్రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్రామ్ 116వ జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను మంత్రి హైదరాబాద్లోని క్యాంప్ కార్య�
Satyavathi Rathod | మహబూబాబాద్ : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్( Minister Satyavathi Rathod ) స్పష్టం చేశారు. మంగళవారం మహబూబాబాద్( Mahabubabad )లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో
Sircilla | సమైక్య పాలనలో చతికిల పడ్డ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు స్వరాష్ట్రంలో తెలంగాణ సర్కారు జీవం పోసింది. దేశం లో ఎక్కడా లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి సాంచాలకు పూర్వవైభవం తీసుకొచ్చింది.
Minister KTR | ప్రధాని మోదీ ఏం చదివారో బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో పలువురు బీజేపీ నేతల విద్యార్హతలు, వాళ్ల నకిలీ సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు బీజే
Weather Report | విదర్భ నుంచి మరాఠ్వాడ, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana | ఎంతో మంది అటవీ శాఖ ఉద్యోగులు తమ ప్రాణాలు పణంగా పెట్టి అటవీ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటారు. విధి నిర్వహణలో వారు ఎన్నో దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదు�
Telangana | జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామ శాఖ బీజేపీ అధ్యక్షుడు బక్కశెట్టి శ్రీనివాస్, నమిలకొండ గ్రామానికి చెందిన మల్యాల కాంతమ్మకు రైతుబీమా పథకం కింద మంజూరైన రూ.5 లక్షల రైతుబీమా ప్రొసీడింగ్ ప�
Cool Roof Policy | గృహ నివాసాలపై వేసవి ఉష్ణోగ్రతల తీవ్రతను తగ్గిం చి, చల్లదనాన్ని ప్రసాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘కూల్ రూఫ్ పాలసీ’ని ప్రకటించింది. ఐదు సంవత్సరాల వ్యవధిలో 300 చదరపు కిలోమీటర్ల పరిధిలో కూల్రూఫ్�
SSC Exams | పదో తరగతి వార్షిక పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1లో సోమవారం ఉదయం పరీక్షా సమయంలో తెలుగు ప్రశ్నప
MMTC | యాదాద్రి వరకు నడుస్తున్న లోకల్ ట్రైన్ను జనగామ వరకు పొడిగించాలని, ఎంఎంటీఎస్ రైలును మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి సోమవారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి లేఖ రాశారు. ఈ నెలలో రా�
తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.
తెలంగాణపై కేంద్రం ఆది నుంచి అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నది. తొమ్మిదేండ్లుగా అనేక విధాలుగా వేధిస్తున్నది. ఏం అడిగినా ఇవ్వకుండా, హామీలు నెరవేర్చకుండా అవస్థలు పెడుతున్నది. చివరికి, చట్టప్రకారం రావాల్సిన ని�