Indrakaran Reddy | నిర్మల్ : రాజకీయంగా లబ్ధి పొందేందుకే బీజేపీ పార్టీ ప్రశ్నపత్రాలను లీక్ చేసే పథకానికి తెర లేపిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌర�
Minister Harish Rao | విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. బాలల భవిష్యత్తుతో ఎవరైనా ఆడుకుంటారా అని హర�
Minister KTR | గత కొంతకాలంగా భారీగా పెరుగుతున్న ధరలతో సామాన్యుల జీవితాలు కుదేలవుతున్నాయి. నిత్యవసర వస్తువుల నుంచి మొదలు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సహా అన్ని ధరలు అన్నీ ఆకాశన్నంటడంతో ప్రజలు విలవిల్లాడుతున్న
తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ (BJP) నాయకులు పేపర్ లీక్ (Paper Leak) చేసి విద్యార్థులు, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) ఆగ్రహం వ్యక్తంచేశారు.
SSC Exam Paper Leak | సాధారణంగా పరీక్షకు ముందే ప్రశ్నపత్రం బయటకు వచ్చి, దాన్ని చూసి సమాధానాలు సిద్ధం చేసుకొని పరీక్ష రాసే అవకాశం లభిస్తే దాన్ని పేపర్ లీకేజీగా భావిస్తారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 లాంటి పర
SSC Exam Paper Leak | పదవ తరగతి తెలుగు పేపర్ లీక్ చేసిన కేసులో నిందితుడైన సంబుర్ బందెప్పకు బీజేపీ నాయకులతో సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే బందెప్పను పావుగా వాడుకున్నట్టు భావిస్తున్నారు. బందె
SSC Exam Paper Leak | పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలో బాధ్యులపై పాఠశాల విద్యాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఘటనలో ప్రధాన కారకులుగా గుర్తించి ముగ్గురు టీచర్లను డిస్మిస్ చేసింది. అదేవిధంగా కమలాపూర్ జిల్లా పరిషత్ పాఠ�
SSC Exam Paper Leak | రెండు రోజుల పాటు పదో తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్లో చక్కర్లు కొట్టడంపై పరీక్షల సిబ్బందికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడే వారిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొ�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ నల్లా పథకంతో యుద్ధప్రాతిపదికన మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తే, ఈ పథకాన్ని కాపీ కొట్టి ప్రచార ఆర్భాటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రార�
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టిన రోజు సందర్భంగా 2021 జులై 4న గ్రీన్ ఇండి యా ఛాలెంజ్లో భాగంగా భారీ ఎత్తున మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం లిమ్కాబుక్ రికార్డులో స్థానం సంపాందించగా మంగళవారం హైదరా బాద్�
కంటి వెలుగు పరీక్షలు కోటి మార్క్కు అడుగు దూరంలో నిలిచాయి. మంగళవారం నాటికి 49 రోజుల్లో కంటి పరీక్షలు చేయించుకున్నవారి సంఖ్య.. 99.81 లక్షలుగా నమోదైంది. బుధవారం సెలవు.