JEE Main | జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) -2 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో ఎన్టీఏ నిర్వహిస్తుంది. ఐఐటీలు, ఎన్ఐటీ లు సహా ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల�
BJP | పొద్దున లేస్తే ప్రజలకు నీతిబోధలు చెప్పే నాయకుడు. ఆ నాయకుడే నిత్యం తన భార్యను వేధిస్తూ.. అదనపు కట్నం తేవాలని పుట్టింటికి పం పించాడు. ఆయనే బీజేపీ సైనిక విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు, సిద్దిపేట జిల్లా మద్ద�
Bandi Sanjay | పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి హనుమకొండ జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు బూరం ప్రశాంత్
‘పది’ ప్రశ్నాపత్రం బహిర్గతం చేయడంలో పాత్రధారుడు.. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్పై ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఇవేం పనులంటూ పలు ప్రాంతాల్లో బండి దిష్�
పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ పేరుతో విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించే చర్యలకు పాల్పడ్డారనే అభియోగంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని సవాల్�
మేధో సంపత్తి హక్కుల నమోదులో తెలంగాణ దేశంలో 6వ స్థానంలో నిలిచింది. ట్రేడ్మార్కుల నమోదులో 9వ స్థానాన్ని, డిజైన్ల నమోదులో 13వ స్థానాన్ని దక్కించుకున్నట్టు 2021-22 సంవత్సరానికి సంబంధించిన నివేదికలో మేధో సంపత్తి
కూకట్పల్లి 8వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి బొమ్మతి భవానీని సస్పెండ్ చేస్తూ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు సమర్పించిన ఆధారాలను పట్టించ�
Bandi Sanjay | పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ని పోలీసులు వరంగల్ మొదటి సెషన్స్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరుచగా.. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస�
Kunamneni | పదో తరగతి ప్రశ్నపత్రాలు వరుసగా బయటకు వస్తున్న ఘటనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నట్లుగా వస్తున్న వార్తలు సీపీఐ జాతీయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ�
KTR | హైదరాబాద్ : ప్రముఖ గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీ( EPG ) ఈ ఏడాది మే 11,12 తేదీల్లో యునైటెడ్ కింగ్డమ్( United Kingdom )లో నిర్వహించనున్న తమ ద్వితీయ ‘ఐడియాస్ ఫర్ ఇండియా’( Ideas For India ) సదస్సులో కీలకోపన్యాసం చేయాలని రాష్ట్ర �
Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర వ్యాప్తంగా బుధవారం సాయంత్రం వర్షం( rains ) కురిసింది. కొన్ని చోట్ల రాత్రి 7:30 గంటల సమయంలో వాన కురియడంతో, జనాలు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం
Jagadish Reddy | నల్లగొండ : భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్( babu Jagjivan Ram )ను ఏ ఒక్కరికో పరిమితము చేయొద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి( Minister Jagadish Reddy ) సూచించారు. నవ భారత నిర్మాణంలో ఆయన ఒక శిల్పి అని మంత
KTR | హైదరాబాద్ : పదో తరగతి ప్రశ్న పత్రం( Tenth Exam paper ) లీకేజీ కుట్ర వెనుక సూత్రధారిగా తేలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay )పై మంత్రి కేటీఆర్( Minister KTR ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా బండి సంజ�