Corona Virus | మహబూబాబాద్లోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల నుంచి విద్యార్థులకు జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్, జ్వరాలతో అస్వస్థతకు గురయ్యారు.
Saleshwaram | నల్లమలలోని సలేశ్వరం జాతరలో గురువారం అపశ్రుతి చోటుచేసుకున్నది. రెండో రోజు లక్షకుపైగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి ఊపిరాడక ఒకరు, గుండెపోటుతో మరొకరు మృతిచెందారు.
Weather Alert | ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల అవర్తనం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, వడగండ్లు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం నగరంలో పలు చోట్ల ఈదురుగాలులత�
PM Modi | అయిపోయిన పెండ్లికి బ్యాండ్ వాయించిన చందంగా.. దాదాపు ఐదేండ్ల క్రితం 2018 డిసెంబర్లో మంజూరైన కాలేజీకి.. 2022 జూలైలో నిర్మాణ పనులు మొదలుపెట్టగా.. ప్రధాని మోదీ ఇప్పుడు దానికి శంకుస్థాపన చేస్తారట
Singareni | కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు మండిపడ్డారు. త�
‘నీరా’.. ‘వేదామృతం’.. ఈ రెండింటి పేర్ల మధ్య చెలరేగిన వివాదానికి రాష్ట్ర ప్రభుత్వం ఫుల్స్టాప్ పెట్టినట్టు తెలుస్తున్నది. మొదటినుంచీ ఏ పేరుతో అయితే నీరాను ప్రపంచానికి పరిచయం చేశారో.. అదే పేరుతోనే నీరా, దా�
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ సూత్రధారులెవరో తేలిపోయింది. బీజేపీ బండారం బట్టబయలైంది.. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ అడ్డంగా దొరికిపోయి బుకాయిస్తున్న దొంగల‘బండి’ జైలు పాలయ్యారు.
ప్రజారోగ్య పరిరక్షణ, వైద్యారోగ్యరంగ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్ఠమైన చర్యలతో రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’గా అవతరించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. వైద్యారోగ్యరం�
ఇప్పటికే శాఖలవారీగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా గురుకుల పాఠశాలల్లో ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మై
సీఎం కేసీఆర్ సారథ్యంలో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 123 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉండగా, స్వరాష్ట్రంలో వాటిని సీఎం కేసీఆర్�
రాష్ట్రంలో ప్రజలందరి కండ్లు బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం 50 రోజులు పూర్తి చేసుకొని కోటి మందికి పరీక్షలు పూర్తి చేసింది. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా సద�
తనను సిలువ వేసి, తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కూడా క్షమించాలని భగవంతుడిని వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు ఏసుక్రీస్తు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు.
రాజకీయ సంసరణల కోసం బీఆర్ఎస్లో చేరాలని బీఆర్ఎస్ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్ పిలుపునిచ్చారు. ఉత్తర మహారాష్ట్రలోని విజయపురిలో గురువారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మ
SSC Exams | పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష సజావుగా ముగిసింది. తెలుగు, హిందీ ప్రశ్నపత్రాల లీకేజీకి కొందరు కుట్రలు పన్నిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అత్యంత పటిష్ఠంగా వ్యవహరిస్తున్నది. ఇంగ్లిష్ పరీక్ష ని�
వారం రోజుల్లోగా టెండర్లు పూర్తికావాలి. అన్ని పనులనూ గ్రౌండింగ్ చేయాలి. అలసత్వాన్ని సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవు.. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ�