Minister Koppula | తెలంగాణలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula)అన్నారు.
Minister Errabelli | తొర్రూరు మండలంలోని 65 మంది స్వర్ణ కారులు బీఆర్ఎస్ నాయకుడు రామ సహాయం కృష్ణ కిశోర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హనుమకొండలో జరిగిన ఓ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి
TS Weather | తెలంగాలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని వెల్లడించింది.
Singuru project | సింగూరు ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతున్నది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షంతో ప్రాజెక్టులోకి వరద చేరుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి అంతగా వరద తీవ్రత లేదని నీటి పారుదల శాఖ అధికారులు తె�
Dr. Vakulabharanam | ఆత్మన్యూనతను వదిలి ఆత్మాభిమానంతో బతికే దిశగా బీసీ వర్గాలలో సీఎం కేసీఆర్ ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తున్నారని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు.
Minister Indrakaran Reddy | పర్యావరణ పరిరక్షణ, వాతావరణం, నీటి కాలుష్యం కాకుండా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్టించి పూజించాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. బొగ్గులకుంటలోని దేవాదాయ �
MLA Gandra | పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
Nalgonda | జిల్లా ప్రభుత్వ కేంద్ర దవాఖానలో ఎలాంటి షార్ట్ సర్క్యూట్, సిలిండర్ పేలడం జరగలేదని జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ స్పష్టం చేశారు. జిల్లా ప్రభుత్వ కేంద్ర దవాఖాన మాతా శిశు కేంద్రం సబ్ స్టోర్ రూంలో సోమవారం
Minister Harish Rao | ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
డాక్టర్ల ఉత్పత్తిలో కూడా రాష్ట్రంమొదటి స్థానంలో ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని చిన్నకోడూ�
MLA Kishorekumar | ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధిని చూసి సబ్బండ వర్ణాల ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు.
Minister Indrakaran Reddy | అటవీ అమర వీరుల త్యాగాలను ఉద్యోగులెవరూ మరువొద్దని, వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోమవారం జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భ�
అడవులు, పర్యావరణం, పచ్చదనం లేని సమాజాన్ని మనం ఊహించలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. అందుకే తెలంగాణ (Telangana) ఏర్పాటైన తొలినాళ్లలోనే సమతుల్య పర్యావరణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పారు.
రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం, మంగళవారం కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అనుభవించిన గోస చెప్పుకుంటే పోయేది కాదు. ఎటుచూసినా అంధకారం.. ఉద్యోగాల్లేవు.. కరెంటు లేదు.. మొత్తంగా బతుకే లేకుండా పోయింది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు కేసీఆర్ సీఎం అయ్య�
పాలమూరు-రంగారెడ్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. 2015లో సీఎం కేసీఆర్ కరివెన ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. పీఆర్