Minister KTR | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నిర్వహణకు హిందీ, ఇంగ్లిష్ భాషలను ప్రామాణికం చేయడం వల్ల కోట్లాది మంది హిందీయేతర నిరుద్యోగులు నష్టపోతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్ర ప్రభ�
Telangana | తెలంగాణలో దుకాణలన్నీ ఇకనుంచి 24గంటలపాటు తెరిచి ఉంచేందుకు ప్రభు త్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా సంస్థల్లో పని చే�
PM Modi | ప్రధాని మోదీ నేడు తెలంగాణకు వస్తున్నారు. ఆయన వచ్చి తెలంగాణకు ఏదో ఒరుగబెడుతున్నట్టు ఇక్కడి నాయకులు హడావుడి చేస్తున్నారు. కానీ ఆయన వచ్చి చేస్తున్నదేమిటి? తెలంగాణ అవసరాలు ఏమైనా తీరుస్తున్నారా? దేశానిక�
PM Modi | మోదీ మళ్లీ తెలంగాణ బాట పట్టారు. ఎ ప్పుడూ ఉత్త చేతులు ఊపుకుంటూ రావడం, రాజకీయం చేసి పోవడం ఆయనకు అలవా టు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. మోదీ.. ఈసారి ఉత్త చేతులతో వస్తే ఉపేక్షించేది లేదని తెలంగాణ ప్రజలు తె�
ఈ రోజున తెలంగాణ గెలిచి నిలిచింది. అది సినిమాలో కావచ్చు అభివృద్ధిలో, సంక్షేమ పాలనలో కావచ్చు. తెలంగాణ యాస, భాష, సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచ వేదికపై సత్తాచాటుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో అటవీశాఖ అధికారుల్లో ఆత్మైస్థెర్యం రెట్టింపయ్యిందని స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజా రమణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ అరణ్యభవన్
దేశంలో పచ్చదనం పెంపులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ నెల 6న రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాన్ని మంత్రి హరీశ్రావు ట్విట్
ఎన్ని పాపాలు చేసైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటున్నదని, తెలంగాణ గడ్డ మీద ఆ పార్టీ కల శాశ్వత కలగానే మిగిలిపోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తే�
తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్టు పదేపదే కేంద్రం చే స్తున్న ప్రకటనలు ఒట్టి బూటకమని తేలిపోయింది. గడచిన 9 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధ�
ప్రజారోగ్య వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దవాఖానలు, మెడికల్ కాలేజ�
పదో తరగతితోపాటు టీఎస్పీఎస్సీ పరీక్షపత్రాల లీకేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉన్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ ప�
ప్రధాని మోదీ రాక సందర్భం గా హైదరాబాద్ నగరంలో వెలిసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు ఆసక్తికర చర్చకు తెరలేపాయి. శనివారం ప్రధాని సభ జరిగే పరేడ్గ్రౌండ్ చు ట్టూ, నగరంలోని ముఖ్య కూడళ్లలో వెలిసిన వాటిని శుక్రవారం న�