మిట్ట ప్రాంతాలకూ సాగునీరు అందనున్నది. ఖిల్లాఘణపురం మండలం కర్నెతండా సమీపంలో నిర్మిస్తున్న లిఫ్ట్ బీడు భూములకు వరంగా మారనున్నది. గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక
బాన్సువాడ.. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రగతికి చిరునామాగా నిలుస్తున్నది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో గత తొమ్మిదేండ్లలో నియోజకవర్గంలో విస్తృతంగా అభివృద్ధి జరిగింది. బాన్సువాడ హెల్త్
తెలంగాణకు భారీగా జాతీయ రహదారులను మంజూరుచేశామని కేంద్రం పదేపదే చెప్తున్నది. ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్ వచ్చి 4 జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించి తెలంగాణ స్వర్ణయుగమైనట్టే అని కలరింగ్ ఇచ్చారు.
తెలంగాణలో కుటుంబ పాలన అంటూ పదేపదే గొంతు చించుకునే బీజేపీ నేతలే ముక్కున వేలేసుకొనేలా పరేడ్ గ్రౌండ్ చుట్టూ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీ ముఖ్య నేతలు, కేంద్రంలోని మంత్రులు వారి తనయులతో పాటు అవిన
బల్కంపేట ప్రకృతి వైద్య చికిత్సాలయం దేశంలోనే గొప్పదని, దీనిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. రూ.10 కోట్ల వ్యయంతో బల్కంపేట ప్రకృతి చికిత్సాలయంలో ఓప
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం అకాల వర్షం కురిసింది. పలు మండలాల్లో పంటలు ధ్వంసమవగా.. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీలోని తాను చదువుకున్న కిరోరిమల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరు కాలేకపోతున్నానంటూ డీజీపీ అంజనీకుమార్ తన బ్యాచ్మేట్
రాష్ట్రంలో శనివారం మొదటిరోజు ఎస్సై, ఏఎస్సై మెయిన్ పరీక్షలు సజావుగా ముగిశాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని 81 పరీక్షాకేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.
Minister KTR | తెలంగాణలోని బొగ్గు గనులను వేలం నుంచి తప్పించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలన్నారు. తమిళనాడులోని మూడు లిగ్నైట్ గనులను
Warangal | నెక్కొండ : తోటి కోడళ్లు గొడవ పడటం సహజమే. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. తిట్ల పురాణం అందుకుంటారు. అంతటితో ఆగకుండా సిగ పట్లు కూడా పడుతారు. ఇరుగు పొరుగు వారు వచ్చి వారిని విడిపిస్తారు. ఆ మ�
Bhadradri | భద్రాచలం : భద్రాద్రికి భక్తులు పోటెత్తారు. గోదావరి( Godavari ) పరిసరాలు జనసంద్రంగా మారాయి. రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడంతో భద్రాచలం( Bhadrachalam ) లోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి భారీ సంఖ్యల�
Telangana | హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు( Iftar Party ) నిర్వహించాలని సీఎం కేసీఆర్( CM KCR ) నిర్ణయించారు. ఈ మేరకు ఎల్బీ స్టేడియం( LB Stadium )లో ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ అధికారులను ఆ�