Telangana | నేటి నుంచి గురుకుల పరీక్షలు ప్రారంభం.. మూడు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ తెలంగాణలోని అన్ని గురుకుల విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)లు నేటి నుంచి ప్రారంభం కాను�
MP Arvind | నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నుంచి బీజేపీని కాపాడాలంటూ సొంత పార్టీ నేతలే ఆందోళనకు దిగారు. అధిష్ఠానానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TSRTC | ప్రగతి చక్రం ఇకపై మరింత వేగంగా పరుగులు పెట్టనున్నది. 9 దశాబ్దాల చరిత్ర కలిగిన ఆర్టీసీలో ప్రభుత్వం సరికొత్త జోష్ నింపింది. నిజాం కాలంలో 1932లో ఆర్టీసీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పట్లో ‘నిజాం రాష్ట్ర రైల�
ఏడాదిలో కురవాల్సిన వాన ఒక్కరోజులోనే కురిసింది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు పొంగిపొర్లడంతో మోరంచపల్లి గ్రామం నీటమునిగింది. విషయం తెలుసుకొన్న తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది.
పంద్రాగస్టు ముందర ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టను�
TS Assembly | గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లుల్లో రెండింటిని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి మండలి సోమవారం ఆమోదించింది.
తెలంగాణలో ఐదు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ మరోసారి ఆమోదం తెలిపింది. వాస్తవానికి నిరుడు సెప్టెంబర్ 13నే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభు త్వం.. ఉభయ సభల ఆమోదం తర్వా త గవర్�
మంచి లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగుకు రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తున్నది.
పాలనాధీశుడిని, ప్రభుత్వాన్ని ప్రజలు నేరుగా దర్శించేది ఉద్యోగులైన మీలోనే. సీఎస్ మొదలు చిట్ట చివరి ఉద్యోగి దాకా సమస్త సిబ్బంది, అధికారులైన మీ గురించి మీకంటే మిన్నగా మీ క్షేమం, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ �
రాష్ట్రంలో మరో ఎనిమిది జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు క్యాబినెట్ సోమవారం అనుమతి ఇచ్చింది. తద్వారా దేశ వైద్య రంగ చరిత్రలో తెలంగాణ మరో రికార్డు సృష్టించింది. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ �
ప్రపంచంలో ప్రతీ దేశానికి ఒక రక్షణ వలయం ఉంటుంది. ఆ వలయమే శత్రువుల నుంచి ఆయా దేశాలను రక్షిస్తుంది. ఉదాహరణకు ‘ది గ్రేట్ వాల్'గా పిలువబడే గోడ చైనాకు అత్యంత రక్షణ కవచంగా పనిచేస్తుంది. అట్లాంటి ఒక గోడ మన తెలంగ�
తెలంగాణకు కేంద్రియ విద్యాలయాల మంజూరులో కేంద్ర ప్రభుత్వ వివక్షపై లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐదేండ్లలో తెలంగాణలో ఒక కేంద్రియ విద్యాలయాన్ని కూడా ఎందుకు ఏర్పాట�
ఇండియన్ పోలీస్ సర్వీస్ (రిక్రూట్మెంట్) రూల్స్ 1954 ప్రకారం తెలంగాణకు ముగ్గురు పోలీసు అధికారులకు ఐపీఎస్ హోదా కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర విభజన చట్టం మేరకు తెలంగాణలో గిరిజన యూనివర్సిటీని ఎప్పుడు ఏర్పాటుచేస్తారో చెప్పకుండా కేంద్రం మౌనం దా ల్చింది. తెలంగాణ, ఏపీతోపాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్లో గిరిజన విశ్వవిద�