అత్యవసర సమయాల్లో ప్రజలకు సాయం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రారంభించిన 108 అంబులెన్స్లు, అమ్మఒడి (102 సర్వీస్) వాహనాలు, పార్థివ (హర్సె) వాహనాలు విస్తృతంగా సేవలు అందిస్తున్నాయి. రాష్ట్రంలో 108 అంబులెన్స్ సే�
తెలంగాణ అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఏ లక్ష్యంతో రాష్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకొంటూ ఏటికేడు ఆర్థికంగా బలపడుతున్నది. వినూత్న సంసరణలతో గణ�
ఉమ్మడి రాష్ట్రంలో వాన పడితే చాలు ఏ చెరువు ఎప్పుడు తెగిపోతుందో? ఎక్కడ బుంగ పడుతుందో? తూము కూలిపోతుందో? ఏ షట్టర్ ఊడిపోతుందో? అలుగు కొట్టుకుపోతుందో? తెలియని దుస్థితి. ధ్వంసమైన వాటిని మళ్లీ ఎప్పుడు మరమ్మతు చ�
బీబీనగర్ ఎయిమ్స్పై కేంద్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. పార్లమెంట్ వేదికగా పచ్చి అబద్ధాలు పలుకుతున్నది. నిధుల కేటాయింపు, పూర్తయిన పనులపై రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నట్టు కేంద్రం ఈ నెల 25
దృఢత్వంలో స్టీల్కు ప్రత్యామ్నాయంగా, మన్నిక, నాణ్యతలో మరే ఇతర మెటీరియల్ సాటిరాని ఫైబర్ గ్లాస్ పరిశ్రమకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా మారనున్నది. నిర్మాణ రంగంతోపాటు ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాలకు �
గొర్రెల పంపిణీతో లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని జైనల్లీపూర్, కోడూర్, మాచన్పల్లి గ్రామాలకు చెందిన 18 మందికి
బైక్ సీటులోకి చొచ్చుకుపోయిన పామును చూసి ఓ వ్యక్తి కంగుతిన్నాడు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లికి చెందిన రేన నర్సయ్య బైక్పై భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు బయల్దేరాడు.
తెరిపివ్వని వానలతో తడిసిముద్దయిన నగరం.. ఆదివారం గెరువిచ్చిన వానతో తేరుకున్నది. దాదాపు వారం రోజుల తరువాత మధ్యాహ్నం సూర్యుడు దర్శనమివ్వడంతో నగరవాసులు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి సాయంత్రాన
Rain Alert | నాలుగై రోజుల పాటు దంచికొట్టాయి. కుండపోతగా కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రెండు రోజులుగా వర్షాలు తగ్గడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఆదివారం రాత్రి ఒక్కసారిగా జంటనగరాల పరి
Crime news | ఆటటాడుకుంటున్న చిన్నారి విద్యుత్ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ విషాదకర సంఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.
Whip Balka Suman | సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే చెన్నూరు నియోజకవర్గ ప్రజల కోసం బస్ డిపో మంజూరు చేశారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూరు పట్టణంలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే చెన్�
MLA Nannapuneni | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా ఆదివారం వరంగ�
Crime news | ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకుపై ఉన్న సిమెంట్ బిల్లా కూలిపోవడంతో సీసీసీ టౌన్ షిప్ కు చెందిన పల్లెకొండ సురేష్ (28)మృతి చెందాడు. సురేష్ సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్�
TS Weather | రాష్ట్రంలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురుస�