Harish Rao | హైదరాబాద్ : అదానీ( Adani ) వాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. లేని పరివార వాదం గురించి మాట్లాడడం మోదీకే చెల్లిందని మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) మండిపడ్డారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక
Minister Jagadish Reddy | రైలు ప్రారంభం పేరుతో తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఈ ప్రాంతంపై మరోసారి విషం చిమ్మారని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. హై�
Telangana | ఓ పదో తరగతి విద్యార్థి( Tenth Student ) ని మ్యాథ్స్ ఎగ్జామ్( Maths Exam ) రాసేందుకు శనివారం మక్తల్లోని గర్ల్స్ హై స్కూల్( Girls High School ) పరీక్షా కేంద్రానికి వచ్చింది. కానీ ఆ సెంటర్లో ఆమెకు కేటాయించిన హాల్ టికెట్
Minister Srinivas Yadav | కేంద్రం ఏమిచ్చిందని రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి బీఆర్ఎస్�
Vinod Kumar | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ప్రధాని మోదీ( Modi ) చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్( Vinod Kumar ) తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి
ప్రకృతి వైద్యానికి తెలంగాణ (Telangana) కేరాఫ్ అడ్రస్గా నిలిచేలా కృషి చేయాలని సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పారని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సనాతన భారతీయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్న�
Kandi Central Jail | సంగారెడ్డి జిల్లా కందిలోని కేంద్ర కారాగారం అన్ని విధాలా ఆదర్శంగా నిలుస్తున్నది. జిల్లా జైలుకు ఈ మధ్యనే సెంట్రల్ జైలు హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 40 ఎకరాల విస్తీర్ణం
Peddapalli | తొమ్మిదో జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డుల పోటీల్లో సత్తాచాటి పెద్దపల్లి జిల్లా పేరును ఇనుమడింపజేసిన ఇద్దరు విద్యార్థులకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో జరిగే ఫైన్ వేడ�
Singareni | ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వంపై సింగరేణి కార్మికలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సింగరేణిలోని బొగ్గు బ్లాకులను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయ�
COVID-19 Vaccine | కవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్తూనే మరోవైపు ‘రాష్ర్టాలకు కొవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేయం. సొంతంగా మీరే కొనుక్కోండి’ అంటూ కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెగేసి చెప్పారు. రాష్ట్రాలు ఎం�
SSC Paper Leak | టెన్త్ హిందీపేపర్ లీకేజీ కేసులో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో పాత్ర ఉన్న అందరినీ దశలవారీగా విచారించేలా పోలీసులు చర�
Minister KTR | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నిర్వహణకు హిందీ, ఇంగ్లిష్ భాషలను ప్రామాణికం చేయడం వల్ల కోట్లాది మంది హిందీయేతర నిరుద్యోగులు నష్టపోతున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్ర ప్రభ�
Telangana | తెలంగాణలో దుకాణలన్నీ ఇకనుంచి 24గంటలపాటు తెరిచి ఉంచేందుకు ప్రభు త్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. కాగా సంస్థల్లో పని చే�
PM Modi | ప్రధాని మోదీ నేడు తెలంగాణకు వస్తున్నారు. ఆయన వచ్చి తెలంగాణకు ఏదో ఒరుగబెడుతున్నట్టు ఇక్కడి నాయకులు హడావుడి చేస్తున్నారు. కానీ ఆయన వచ్చి చేస్తున్నదేమిటి? తెలంగాణ అవసరాలు ఏమైనా తీరుస్తున్నారా? దేశానిక�