రెండు లక్షల కోట్లతో బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద రెండురోజుల పాట�
SSC Exams | ఉట్నూర్లో పదోతరగతి తెలుగు పేపర్ జవాబు పత్రాల సంచి మిస్సింగ్ కలకలం రేపింది. ఇందులో పూర్తిగా పోస్టాఫీస్ సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తున్నది. సోమవారం సాయంత్రం జవాబు పత్రాలు గల సంచి మిస్సవగా, రాత్�
అన్ని వర్గాల మాదిరిగానే ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని, సమస్యల పర�
మహిళ ఆరోగ్యం- ఇంటి సౌభాగ్యం అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి స్పందన క్రమంగా పెరుగుతున్నది. నాలుగో మంగళవారం రికార్డుస్థాయిలో 9,806 మంది మహిళలు తరలివచ్చి వైద్య సేవ
ఇంటింటికీ నల్లా నీరు, ఉచిత విద్యుత్తు, తలసరి ఆదాయం వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ సూచికల్లో ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ.. ప్రజలకు న్యాయసేవలను చేరువ చేయడంలోనూ ముందంజలో ఉన్నది. దేశంలోనే మూ�
టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీపై సిట్ బృందం మంగళవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో గ్రూ ప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులను ప్రశ్నించింది. తాటిపెల్లితోపాటు ఇతర గ్రామాల్లో సిట్ బృందం దర్యాప్తును కొనస�
రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నూటికి నూరుపాళ్లు ఆచరిస్తున్న నేల తెలంగాణ అని యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్దేవ్ థోరట్ కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలే దేశాని�
రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు గోతికాడి నక్కలు ఎలా కాచుక్కూర్చున్నాయో ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో మంగళవారం ఉదయం పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం బయటకు వచ్చిందన్న విష�
సెంట్రల్ యూనివర్సిటీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ వర్సిటీల్లో చదివేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. వీటిల్లో నాణ్యమైన విద్య, రిసెర్చ్ వంటి అత్యుత్తమ ప్రమాణాలను అందించడమే అందుకు కారణం.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో పదో తరగతి తెలుగు పేపర్ జవాబుపత్రాల మిస్సింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. ఈ ఘటనపై మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్బాషా విచారణ చేపట్టారు. ఉట్న�
రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలుకు రంగం సిద్ధమైంది. ఇందుకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ సేకరణకు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్�
ఇంటర్నేషనల్ కాలేజియేట్ ప్రోగ్రామింగ్ కాంటెస్ట్ (ఐసీపీసీ)లో ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్ర తిభ చాటారు. ప్రతి సంవత్సరం 111 దేశాల నుంచి మూడువేల కంటే ఎక్కు వ విశ్వవిద్యాలయాలకు చెందిన 50 వేల మంది విద్యార్థు�
ఇంటర్ సమాధాన పత్రాల మూ ల్యాంకన విధులకు లెక్చరర్లు డుమ్మా కొట్టారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకొన్నారు. లెక్చరర్లను రిలీవ్ చేయని ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.