మహారాష్ట్రలో బీఆర్ఎస్ శరవేగంగా విస్తరిస్తున్నది. రోజు రోజుకూ పార్టీలో చేరే ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. మహారాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పలువురు నేతలు ఉగాది పండుగ రోజు ముఖ్యమంత్రి కేసీఆర�
ఉజ్వల భారత్, మేకిన్ ఇండియా అంటూ నిత్యం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలకు దేశంలోని కంటోన్మెంట్ బోర్డుల దుస్థితి కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే దాదాపు 54 కంటోన్మెంట్ బోర్డులు నిధుల
అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల, కరాల గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బత
హైదరాబాద్లో కొత్తగా నిర్మించిన అమెరికన్ కాన్సులేట్ అమెరికా, భారత్ మధ్య వాణిజ్య బంధాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు దోహదపడుతున్నదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు.
Bachupally | సైబరాబాద్ కమిషరేట్ పరిధిలోనే మోడల్గా రూపుదిద్దుకున్న బాచుపల్లి పోలీస్స్టేషన్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. సుమారు 2 ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.3.5 కోట్ల వ్యయంతో 21వేల చదరపు అడుగుల్లో జి+2 అంతస్�
Minister Harish Rao | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని మంత్రి హరీశ్రావు అన్నారు. గతరెండు మంగళవారాల్లో 11,121 మందికి స్క్రీనింగ్ నిర్వహించినట్లు పేర్కొన్�
BRS Party | వనపర్తి : భారత్ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయం లేదు.. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి( Minister Niranjan Reddy ) స్పష్టం చేశారు. పనిచేసే ప్రభుత్వానిక�
Minister Errabelli Dayaker Rao | హరిపిరాల, కర్కాల (తొర్రూరు) : ఇది రైతు ప్రభుత్వం.. సీఎం కేసీఆర్( CM KCR ) రైతుల పక్షపాతి. రైతుల కోసం దేశంలో ఎక్కడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) రూపొందించి అమలు చేస్తుంద�
Minister Jagadish Reddy | సూర్యాపేట : శోభ కృత్ నామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు( Ugadi Wishes ) తెలిపారు. సూర్యాప�
Minister KTR | హైదరాబాద్ : బీజేపీ( BJP ) పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారని బీఆర్ఎస్( BRS Party ) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్( Minister KTR ) ట్వీట్ చేశారు. తెలంగాణ( Telang
Minister KTR | బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఉగాది శుభాకాంక్షలు( Ugadi Wishes ) తెలిపారు. కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది అని కేటీఆర్ పేర్కొన్నారు. గతించిన కాలాన్న�
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉగాది శుభాకాంక్షలు( Ugadi Wishes ) తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని కవిత పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ తన సందేశాన్ని ఇచ్చారు. జిల్లాలో జరిగే ఆత్మీయ సమ్మేళనాల్లో ముందుగా సీఎం కేసీఆర్ సందేశాన్ని పార్టీ క్యాడర్కు చదివి
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ‘శోభకృత్' నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం కే