Minister Errabelli | ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రి ఎల్జీ రాం ఇటీవల మృతి చెందగా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli ) ఆదివారం ఎమ్మెల్సీ ఎల్. రమణను పరామర్శించారు. జగిత్యాలలోని రమణ ఇంటికి చేరుకున్న మంత్రి ఎల్జీ రాం చిత్
MLA Chirumurthy | రాజకీయ పునాదులు వేసిన బ్రాహ్మణవెల్లెంల గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. గ్రామంలో మట్టి రోడ్డు లేకుండా చేయాలన్నదే నా సంకల్పం అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన�
MLA Janardhan Reddy | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేర�
MLA Krishnamohan Reddy | పాలకులు చేనేత కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదు. చేనేత కార్మికులు ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వారి జీవనాన్ని కొనసాగించేవారు. సీఎం కేసీఆర్ చేనేత కార్మికులకు అండగా ఉన�
Jagityala | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నం మండలం గోదూరుకు చెందిన మెట్టు నర్సు (55) అనే మహిళ గ్రామ శివ
SRSP | జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద మొదలైంది. గోదావరి పరివాహక ప్రాంతంలో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలకు 27,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీనికి తోడుగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంల�
లాల్దర్వాజ (Lal Darwaza) సింహవాహిని మహంకాళి (Simhavahini Mahankali) అమ్మవారి బోనాల (Bonalu) జాతర ఘనంగా జరుగుతున్నది. అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి (Minister Indrakaran reddy) ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.
KTR | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. అధునాతన సాంకేతిక రంగాలకు సంబంధించి స్వదేశీ, విదేశీ పెట్టుబడుల సాధనలో త
Telangana | రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల జోరు కొనసాగుతున్నది. ఇంటర్ విద్యలో సర్కారు కాలేజీలు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. జూనియర్ కాలేజీల్లో 50 శాతం ప్రభుత్వ కాలేజీలే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తం
తెలంగాణ క్రీడా హబ్గా మారబోతున్నదని...ఇతర రాష్ర్టాల ప్లేయర్ల శిక్షణ ఇచ్చే కేంద్రంగా అభివృద్ధి చెందిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మొయినాబాద్లో జ్వాలా గుత్తా బ్యాడ్మింటన్ అకాడమీలో పంజాబ�
దేశ చరిత్రలో కనీవిని ఎరుగని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అన్నివర్గాలకు న్యాయం చేసిన జనహృదయ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యున్నత జల వినియోగ ప్రాజెక్టులను నిర�
షాబాద్ మండలంలోని చందనవెల్లి గ్రామం పరిశ్రమల కల్పవల్లిగా వెలుగొందుతున్నది. ఒకప్పుడు మారుమూల పల్లెగా ఉండగా.. ప్రస్తుతం ఇండస్ట్రియల్ పార్కుతో రాష్ర్టానికే తలమానికంగా మారుతున్నది. కేవలం ఐదేండ్లలో రూ.13,508�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న కుందూరు జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలంగాణ ద్రోహులని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ ఆరోపించారు.
తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు రాష్ట్రంలోని 34,891 బూత్ లెవల్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్�