తెలంగాణ ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా అమలుచేసిన పథకాలతో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒకప్పు�
Municipal Commissioners | తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 22 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీడీఎంఏ నుంచి జీహెచ్ఎంసీకి బీ గీతను బదిలీ చేసింది.
Dog Funeral Rites | జంతువుల్లో శునకం విశ్వాసం గల జీవి. ఎంతో ప్రేమగా పెంచుకున్న ఆ శనుకం మరణించడంతో దశదిన కర్మ చేసి సమాధి కట్టించాడో యజమాని. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో చోటుచేసుక�
Heavy rains | దేశవ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడిచింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది.
రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ (Congress) పార్టీకి ఇష్టంలేనట్లు ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. తెలంగాణ (Telangana) ఆత్మ, భావం ఆ పార్టీకి తెలియవని విమర్శించారు.
Telangana | వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తిదారులకు రూ.లక్ష సాయం శనివారం నుంచి ప్రారంభం కానున్నది. ప్రతి నియోజకవర్గానికి 300 మంది చొప్పున మొత్తం 35,700 మందికి రూ.లక్ష అందించనున్నారు.
కాంగ్రెస్కు అధికారమిస్తే తెలంగాణలో వ్యవసాయాన్ని కల్లోలం చేస్తుందని సతుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పండుగ చేసిన వ్యవసాయాన్ని మళ్లీ దండగ చేసేందుకు పీసీసీ చీఫ�
అడవిబిడ్డల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ)లో నూతనంగా ఏర్పాటు చేసిన హరి
తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ పార్టీ ఏం చేసిందో బస్తీకొస్తున్న ఆ పార్టీ నాయకులను నిలదీసి అడగాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చా రు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం �
ఏడాదిన్నరలో తెలంగాణ అగ్నిమాపక శాఖ 890 మంది ప్రాణాలను కాపాడిందని ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు. ఈ వానకాలంలో వరదల్లో చిక్కుకుపోయిన పౌరులను కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుశిక్షతులైన 149 మంది సిద్ధం
KTR | హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై తప్పుడు విషయాలతో కేంద్రానికి, సీబీ�
Lakshmi Barrage | మహదేవపూర్ : లక్ష్మీ బరాజ్కు శుక్రవారం 98,550 క్యూసెక్కుల ఇన్ఫ్లో వరద రూపంలో వస్తుండగా బరాజ్లోని 84 గేట్లకు గాను 36 గేట్లు ఎత్తి 1,01,218 క్యూసెక్కుల అవుట్ఫ్లోతో వరద నీటి దిగువకు విడుదల చేస్తున్నట్లు భారీ