ప్రేమ పేరిట వేధింపులు భరించలేక మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్తమామిడిపెల్లికి చెందిన ఎంబడి సాయిష్మ(22) ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే..అదే గ్రామానికి చెందిన నలిమెల వినయ్ ఏడాది నుంచి ప్రేమ �
Vikarabad | ఇంటి నిర్మా ణం కోసం లోన్ తీసుకుందామని బ్యాం కుకు వెళ్లిన ఓ వ్యక్తికి భారీ షాక్ తగిలింది. తన పేరిట ఏకంగా 38 బ్యాంకు అకౌంట్లు ఉన్నట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండ�
‘అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం’. ప్రతి సమావేశంలోనూ బీజేపీ ఇస్తున్న ప్రధాన హామీ ఇది. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీని ప్రజల్లోకి విస్తృతం�
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యపోరు మరోసారి బయటపడింది. కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్రావు మాజీ మంత్రి షబ్బీర్ అలీపై పలు విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్ల�
డ్రైవింగ్ రాకుండానే వాహనం నడిపినట్టు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల పరిస్థితి తయారైంది. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే అభినందించాల్సింది పోయి ప్రభుత్వం తీసుకునే విధానపర నిర్ణయాలను గుడ్డిగా వ్యత�
“గునపాలతో నీదు గుండెల్లో పొడిచినా కత్తులతో చీల్చినా కుత్తుకను నులిమినా ధీరుడిగా నిలిచావు ఠానూ తెలంగాణ జ్యోతివై వెలిగావు ఠానూ” అప్పట్లో ఆ గిరిజన వీరుడి త్యాగాన్ని స్మరిస్తూ ప్రజలు ఇలా పాడుకునేవారు. ఆయన
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తనదైన ఎత్తుగడలతో పావులు కదుపుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఆపసోపాలు పడుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న కమలదళం
జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)కు నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ను పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. సోమవారం సింగరేణి భవన్�
Minister Koppula Eshwar | దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మలక్పేట దివ్యాంగుల సంక్షేమ భవన్లో సోమవారం క్వాల్ కం అండ్ నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంస్థ సహకారంతో సీనియ�
CM KCR | పార్టీ బలోపేతమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. వచ్చే నెల 29 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ము�
Minister Gangula | యాసంగి ధాన్యం సేకరణ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై ఈరోజు అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, కంటైనర్ కార్పోరేషన్ ఈడీ, పౌరసరఫరాల డీసీఎస్వోలు, డీఎంలతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో, ఎఫ్సీఐ ఉన్నతాధికారులతో మంత్రి �
KTR | అకాల వర్షాలతో దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రాలను రైతులను వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులతో పరిశీలించి, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న రైతన్నలకు భరోసానిస్తూ.. విశ్వాసం కల్పించేలా వారితో మమేకం కావాలని బ�
Telangana | హైదరాబాద్ : రైతుల పేరిట రాజకీయం చేయొద్దు అని ప్రతిపక్షాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి( Minister Niranjan reddy ) హెచ్చరించారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాలపై రాజకీయాలు చేయడం తగ
Sri Ramanavami | భద్రాద్రి కొత్తగూడెం : ఈ నెల 30వ తేదీన శ్రీరామ నవమి పురస్కరించుకుని భద్రాద్రి( Bhadradri ) శ్రీసీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం ఈసారి అంగరంగ వైభవంగా నిర్వించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర రవాణ�