చాయ్వాలా కూతురు నందిని ఆసియా గేమ్స్లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. చెక్కు చెదరని పట్టుదలతో ఏడు పోటీల్లో అసమాన ప్రదర్శన కనబరిచి కాంస్యాన్ని ముద్దాడింది. ఆదివారం జరిగిన హెప్టాథ్లాన్ ఫైనల్లో 5
2014 మేలో పగ్గాలు చేపట్టింది మొదలు సొంత రాష్ట్రం గుజరాత్కు నిధుల వరద పారించడాన్ని ప్రధాని మోదీ ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొన్నారు. ఆ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకూ దాదాపు రూ.40 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో జిల్లా అంతటా సంక్షేమ పథకాల పండుగ కొనసాగుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా బీసీ కులవృత్తులు
ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మాసోత్సవాల్లో భాగంగా తెలంగాణ సచివాలయం సహా పలు ప్రధాన ప్రాంతాలకు ఆదివారం రాత్రి గులాబీ రంగు లైట్లతో అల
‘కాంగ్రెస్, బీజేపీలతో రాష్ర్టానికి చాలా ప్రమాదం. వారు చెప్పే మాటలు, ఇచ్చే హామీలు నమ్మితే మోసపోతం. తెలంగాణలో పెరిగిన సంపదను, కరెంట్, నీళ్లను దోచుకపోతరు. మళ్లీ వెనక్కి పోతం’ అంటూ మంత్రి గంగుల కమలాకర్ విమ�
TS Weather | సెప్టెంబర్ 29న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బలపడిందని, దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం రాగల 24 గంటల్లో ఉత్తర ఒ
KTR | మార్పును కోరుకుంటుందని తెలంగాణ ప్రజలు కాదని.. జాతీయ స్థాయిలో అధికార మార్పులు కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్నగర్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ వేది
Suryapet | సమైక్య పాలకుల పాలనలో నిరాధరణకు గురైన బ్రాహ్మణులను, రైతులను గుర్తించింది సీఎం కేసీఆరేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట దురాజ్పల్లి సమీపంలో రూ.2.50 కోట్లతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనా�
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ (Congress) పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మెదక్ డీసీసీ అధ్యక్షుడు (Medak DCC President) కంఠారెడ్డి తిరుపతి రెడ్డి (Kantareddy Tirupati reddy) రాజీనామా చేశారు. డబ్బు సంచులే ప్రాత�
Telangana | అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించ
Telangana | రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. డీలర్ల కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టన్నుకు రూ.700గా ఉన్న కమీ�