హైదరాబాద్ : ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగు తల్లి విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు(tribute) అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవన్నారు. ముఖ్యంగా మహిళల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. మహిళల అభివృద్ధే నిజమైన అభివృద్ధి అన్న అంబేద్కర్ మాటలను గుర్తు చేశారు.
Paid floral tributes to the architect of Indian constitution #DrBRAmbedkar on his punyatithi at #Hyderabad.
హైదరాబాద్లో భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారీ పుణ్యతిథి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాడం జరిగిందీ.
இந்திய… pic.twitter.com/cjlpHDUWNE
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 6, 2023