డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2017వ సంవత్సరానికి ముందు డిగ్రీలో చేరి పునఃప్రవేశం పొందిన ప్రథమ, తృతీయ సంవత్సర విద్యార్థుల బ్యాక్లాగ్ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపాల�
ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని తెలంగాణ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. ఆదివారం అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వికార�
Dr. BR Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలి డా.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. బాబాసాహెబ్ జయంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు అంబే�
రాష్ట్రంలో మాదిగలకు రెండు పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. శనివారం లోయర్ ట్యాంక్బండ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ �
తెలంగాణ ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ డైరీని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన చాంబర్లో
ఆవిష్కరించారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దదర్పల్లిలో బీఆర్ అంబేద్కర్, మహాత్మాజ్యోతిరావుఫూలే విగ్రహాలను
రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ జరిపించి.. కోటా మేరకు భారత ఆహార సంస్థకు బియ్యం నిల్వలు చేరవేసేలా పర్యవేక్షణ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు.
బీజేపీ దళితజాతి వ్యతిరేక పార్టీ అని, ఎన్నికల కోసమే ఆ పార్టీ కపట నాటకాలు ఆడుతున్నదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి మండిపడ్డారు. మాదిగ శక్తి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంల�
MLA Mallareddy | : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్(Dr. BR Ambedkar) ప్రపంచ మేధావి అని, ఆయన కలలను సాకారం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Mallareddy) తెలిపారు. కీసర మండల అంబేద�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలు మరువ లేనివని ఎంపీపీ పంద్ర జైవంత్రావు పేర్కొ న్నారు. బుధవారం మండలం కేంద్రంలోని ఎంపీ డీవో కార్యాలయంలో అంబేద్కర్ 67వ వర్ధంతిని నిర్వహించారు.
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మధురానగర్, బూరుగుపల్లి గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి న�
భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్పీటీసీ దశరథ్నాయక్, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంతోపాటు పరిధిలోని పలు గ్రామాల్లో అంబేద్కర్ వర్ధం�