భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి, బడుగు, బలహీన వర్గాలకు బాబా సాహెబ్�
అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాజీ ఎమ్మ�
Putta Madhukar | గెలుపోటములతో సంబంధం లేకుండా మంథని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్�
Governor Tamilisai | ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగు తల్ల
MLA Gangula | భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula Kamalkar) అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని కరీ�
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఆయుధం లాంటిదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనువడు, ఆర్పి పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని కాగ్నే ఫంక్షన్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 5న లక్షలాది మంది తెలుగువారు ముంబైలోని చైత్య భూమిని సందర్శిస్తారని, వారి కోసం ప్రత్యేకంగా రైళ్లు నడపాలని థాణే రైల్వేస్టేషన్ మాస్టర్కు బీఆర్ఎస్�
జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ నేరవేర్చుతున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఏ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని మూడో అధికరణను అనుసరించి ఏర్పడినది. తెలంగాణ ప్రభుత్వం ఆ మహనీయుడిని గౌరవిస్తూ రాష్ట్ర రాజధాని హైదరా�
విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’. ఇవీ మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు.
భాగ్యనగర్ టీఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో టీఎన్జీవో నేతలు ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావును కోరారు. గురువార�
రాజ్యాంగ పదవుల గౌరవ మర్యాదలపై క్రీనీడలు పడుతున్నాయి. ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థ రోజురోజుకూ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నది. రాజ్యాంగ రక్షకులుగా ఉండాల్సిన గవర్నర్లు రాజ్యాంగానికి అతీతంగా చర్యలకు
దేశం కళలకు, కళాకారులకు పుట్టినిల్లు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కళలకు ప్రాణం పోస్తూ వాటిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత మన భారతీయులకే దక్కింది. శిల్పులు తమ నైపుణ్యంతో ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా శిలలు, సిమెంట్, �