రాజ్యాంగ పదవుల గౌరవ మర్యాదలపై క్రీనీడలు పడుతున్నాయి. ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థ రోజురోజుకూ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నది. రాజ్యాంగ రక్షకులుగా ఉండాల్సిన గవర్నర్లు రాజ్యాంగానికి అతీతంగా చర్యలకు
దేశం కళలకు, కళాకారులకు పుట్టినిల్లు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కళలకు ప్రాణం పోస్తూ వాటిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత మన భారతీయులకే దక్కింది. శిల్పులు తమ నైపుణ్యంతో ప్రతి ఒక్కరినీ ఆకర్షించేలా శిలలు, సిమెంట్, �
భారీస్థాయి కోడిగుడ్డు ఆకారం, అద్దంలా మెరిసిపోయే ఫినిషింగ్, పైభాగంలో ఎరుపు-పసుపు కలగలిసిన రంగులో మండుతున్న జ్వాల ఆకృతి... ఇదీ తెలంగాణ రాష్ట్రసాధనలో అమరులైనవారికి గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భీం ఆర్మీ కార్యవర్గాన్ని పటిష్టం చేయాలని భీం ఆర్మీ సంవిదాన్ రక్షక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రశాంత్ నిమస్కర్ పిలుపునిచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ల�
అభివృద్ధి, సంక్షేమ పథకాలను దేశవ్యాప్తం చేసేందుకే సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్�
Prakash Ambedkar | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని అంబేద్కర్ మనుమడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ పిలుపు�
బోనాల ఉత్సవాలకు వారం రోజులు ముందుగానే ఆలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ, రెవ
చారిత్రక హైదరాబాద్లో సరికొత్త చరిత్ర నిర్మాణం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో దశాబ్దిలోనే శతాబ్ది పాటు గుర్తుండేలా అద్భుత కట్టడాలు, ఐకానిక్ నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. విశ్వనగరంగా ఎదుగు
భారతదేశ సమాఖ్య స్ఫూర్తి (Federalism) అనేక అంశాల్లో నేడు ఒత్తిడికి లోనవుతున్నది. రాజ్యాంగ, ఆర్థిక, రాజకీయ, ఎన్నికల ప్రక్రియలో ఈ ఒత్తిడిని మనం నిత్యం గమనిస్తున్నాం. భారతదేశాన్ని రాష్ర్టాల యూనియన్గా రాజ్యాంగంలో న
వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో వారిని
అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేసేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించారని, అలాంటి మహనీయుడి పేరును పార్లమెంట్ భవనానికి నామకరణం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్న
ఎట్లుండె తెలంగాణ, ఎట్లయింది? తొమ్మిదేండ్లళ్ల అద్భుతంగా అభివృద్ధి చెందింది. నీళ్లు, కరెంటు, ఉపాధి, పంటలు.. ఇలా ప్రతి రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది తెలంగాణ.
ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సీపీఎం ఉద్యమిస్తున్నదని, ఈ పోరాటంలో అం దరూ కలిసి రావాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపున�
తెలంగాణ రాష్ర్టానికి ఎల్బీనగర్ నియోజకవర్గం ఒక ముఖద్వారం లాంటిదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు దళిత సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ము ద్రించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ‘కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి’ జాతీయ అధ్