గర్వించేలా.. జగమంతా కనిపించేలా.. చరిత్రలో నిలిచిపోయేలా.. ప్రపంచమే అబ్బురపడేలా.. మహోన్నత మూర్తికి సమున్నత నివాళికి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ద�
నెక్లెస్ రోటరీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ రద�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు నడవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని సందుగూడెం తండాలో ఎమ్మెల్యే సొంత నిధులు రూ.15 లక్షలతో ఏర్ప
దళితులను కూలిపనులు చేయడం కోసమే పరిమితం చేయొద్దు. ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ కల్పించండి’ అని నాడు బ్రిటిష్ పాలకులను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తు నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతి శాసనసభ నియోజకవర్గం నుంచి 300 మందిని తరలించేందుకు అధికారులు పక్కా ప్రణాళిక రూ�
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేదర్ మహాశయుని దార్శనికత వల్లనే నేడు దళిత, గిరిజన, బహుజన వర్గాలతోపాటు సకల జనులకు ఆర్థిక, సామాజిక న్యాయం లభించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నా
తెలంగాణ పౌర సమాజం తలెత్తుకునేలా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయడం చరిత్రలో సువర్ణాధ్యాయమని గ్రా మోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్సవ కమిటీని నియమించింది.
హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నిర్మాణ పనులు ఈ నెల 30లోగా పూర్తిచేయాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ నగర నడిబొడ్డున ప్రతిష్ఠించనున్న దేశంలోనే అతి పెద్దదైన 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి కొ�
దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడమే కాకుండా నిత్యావసర ధరలను భారీగా పెంచుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరు స్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధ్వజమెత్తారు.
వందమంది మోదీలొచ్చినా దేశంలో గుణాత్మక మార్పు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం కేసీఆర్ను ఏమీ చేయలేరని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తేల్చిచెప్పారు. ప్రధాని హోదాలో ఉన్న మోదీ అదానీ కోసమే పనిచేస్తున్నా�
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కొనసాగుతున్న నుమాయిష్లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్ను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం ప్రారంభించారు.