హైదరాబాద్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఆదివారం అంగరంగ వైభవంగా
ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు, అభిమానుల సమక్షం�
తెలంగాణలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ప్రారంభించడం రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల జేఏసీ పేర్కొన్నది. సెక్రటేరియట్ను విజయవంతంగా ప్�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గల నాలుగో అంతస్తులోని తన చాంబర్లో ఆదివారం అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కొలువుదీరారు. గ్రేటర్ హైదరాబాద్ నాలు�
హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాల పంపిణీపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం నూతన సచివాలయంలో తొలి సంతకం చేయను�
ఇది మన తెలంగాణ శ్వేత సౌధం, మన పాలన, పనితీరుకు చిహ్నం. సర్వ సంస్కృతుల మేళవింపుగా దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున నిర్మించిన అద్భుత కట్టడం.
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్కు కనీస గౌరవం ఇవ్వని మూర్ఖుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దుర్గం శేఖర్ అన్నారు.
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125అడుగుల కాంస్య విగ్రహం దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యా�
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 125 అడుగుల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించడం జరిగిందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణకు ఉదయం నుంచే బస్తీలు, కాలనీల్లో జై భీమ్ నినాదాలు హోరెత్తాయి.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే అందరికీ సమన్యాయం జరుగుతోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని అంబేద్కర్ భవన�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు.