Harish Rao | తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు.
వివిధ పరిస్థితులకు అనుగుణంగా మార్పులను స్వీకరించే సజీవ, సహజ, పరిణామ పత్రంగా భారతీయ రాజ్యాంగాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ అభివర్ణించారు. ఎడిన్బర్గ్ లా స్కూలులో పరిణామ పత్�
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మల్రెడ్డిపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ
వక్ఫ్ సవరణ చట్టం, 2025 భారత రాజ్యాంగ పునాదులపై దృఢంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు నిరాకరణకు గురికాకుండా ఈ చట్టం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజనవర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అ�
భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భాషలు, మతాలు కలిగిన 147 కోట్ల మంది భారతీయులను ఒక్కతాటి పైకి తెచ్చిన మన రాజ్యంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలనా సాగిస్తోందని సీపీఐ భద్రాద్రి �
భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య స్థిరత్వానికి పునాది కాగా బీజేపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్, మధిర నియోజకవర
MLC Jeevan Reddy | దేశంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటికి మూలం భారత రాజ్యాంగమని( Indian constitution) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
Revanth Reddy Family | పొద్దున్నే లేస్తే మాకు రాజ్యాంగమే వేదమంటూ.. చేతిలో రాజ్యాంగ ప్రతులు పట్టుకుని ప్రగల్భాలు పలుకుతూ రాహుల్ గాంధీ దేశమంతటా పర్యటిస్తున్నారు. రాజ్యాంగ ఔన్నత్యాన్ని కీర్తిస్తూ.. ప్రజల
భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవాల సందర్భంగా లోక్ సభలో రెండో రోజు శనివారం కూడా వాడి వేడి చర్చ జరిగింది. డీఎంకే ఎంపీ ఏ రాజా మాట్లాడుతూ.. రాజ్యాంగ ప్రవేశికలో లౌకికవాదం, సామ్యవాదం పదాలను చేర్చి ఉండకపోతే, బీజేప
Indian Constitution: భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాన�
Parliaments Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాల (Parliaments Winter Session) తేదీలు ఖరారయ్యాయి. నవంబర్ 25 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) మంగళవారం ప్రకటించారు.
KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామని ఆ పార్టీకి చెందిన పలువురు నాయ