Revanth Reddy Family | పొద్దున్నే లేస్తే మాకు రాజ్యాంగమే వేదమంటూ.. చేతిలో రాజ్యాంగ ప్రతులు పట్టుకుని ప్రగల్భాలు పలుకుతూ రాహుల్ గాంధీ దేశమంతటా పర్యటిస్తున్నారు. రాజ్యాంగ ఔన్నత్యాన్ని కీర్తిస్తూ.. ప్రజల
భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవాల సందర్భంగా లోక్ సభలో రెండో రోజు శనివారం కూడా వాడి వేడి చర్చ జరిగింది. డీఎంకే ఎంపీ ఏ రాజా మాట్లాడుతూ.. రాజ్యాంగ ప్రవేశికలో లౌకికవాదం, సామ్యవాదం పదాలను చేర్చి ఉండకపోతే, బీజేప
Indian Constitution: భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాన�
Parliaments Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాల (Parliaments Winter Session) తేదీలు ఖరారయ్యాయి. నవంబర్ 25 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) మంగళవారం ప్రకటించారు.
KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామని ఆ పార్టీకి చెందిన పలువురు నాయ
Governor Tamilisai | ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగు తల్ల
Republic Day | 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన ల�
B Vinod kumar | భారతరాజ్యాంగం పట్ల దేశంలోని ప్రతి ఒక్కరికీ సంపూర్ణ అవగాహన అవసరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఆదివారం కర్మాన్ఘాట్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో జ�
Prof Nageshwar | భారత రాజ్యాంగంపై దాడి జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ ధ్వజమెత్తారు. ఇవాళ దేశాన్ని పాలిస్తున్న వారు.. హిందీ కంపల్సరీ మాట్లాడాలని అనడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం అన్న
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి భారత రాజ్యాంగ హననం ప్రారంభమైంది. రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలైన సమాఖ్య స్ఫూర్తి, లౌకిక, సామ్యవాద స్ఫూర్తితో పాటు అనేక అంశాలను మారుస్తూ రాజ్యాంగ మౌలిక
తిరువనంతపురం: కేరళ మత్స్య శాఖ మంత్రి సాజి చెరియన్ భారతీయ రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాతానమిట్ట జిల్లాలో జరిగిన సీపీఎం సమావేశాల్లో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కించపరిచ