Governor Tamilisai | ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్(Dr. BR Ambedkar) అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగు తల్ల
Republic Day | 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వంతో కూడిన సమర్థవంతమైన ప్రజాస్వామిక పాలన ద్వారానే దేశ రాజ్యాంగం ఆశించిన ల�
B Vinod kumar | భారతరాజ్యాంగం పట్ల దేశంలోని ప్రతి ఒక్కరికీ సంపూర్ణ అవగాహన అవసరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఆదివారం కర్మాన్ఘాట్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో జ�
Prof Nageshwar | భారత రాజ్యాంగంపై దాడి జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ ధ్వజమెత్తారు. ఇవాళ దేశాన్ని పాలిస్తున్న వారు.. హిందీ కంపల్సరీ మాట్లాడాలని అనడం సరికాదు. కేంద్ర ప్రభుత్వం అన్న
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి భారత రాజ్యాంగ హననం ప్రారంభమైంది. రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలైన సమాఖ్య స్ఫూర్తి, లౌకిక, సామ్యవాద స్ఫూర్తితో పాటు అనేక అంశాలను మారుస్తూ రాజ్యాంగ మౌలిక
తిరువనంతపురం: కేరళ మత్స్య శాఖ మంత్రి సాజి చెరియన్ భారతీయ రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పాతానమిట్ట జిల్లాలో జరిగిన సీపీఎం సమావేశాల్లో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కించపరిచ
1. రాజ్యాంగ లక్ష్యాలను దేనిలో పేర్కొన్నారు ? 1) ప్రాథమిక హక్కులు 2) ప్రాథమిక విధులు 3) ఆదేశిక సూత్రాలు 4) రాజ్యాంగ ప్రవేశిక 2 . కింది వాటిని జతపర్చండి. ఎ. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కవచం 1. హెబియస్ కార్పస్ బి. శాసనసభ స�
క్రీ.పూ. 384-322 కాలానికి చెందిన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ అప్పటికే ఉన్న 156 రాజ్యాంగాలను అధ్యయనం చేసి రాజ్యాంగ భావనను వివరించారు. అంతేకాకుండా ప్రభుత్వాలను శాస్త్రీయ పద్ధతిలో...
కీలకమైన మూసాయిదా కమిటీకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వం వహించారు. అన్నింటికంటే పెద్ద కమిటీ అయిన సలహా సంఘానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వం వహించారు...
రాజన్న సిరిసిల్ల : భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్ప�
హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎంత కాలం జీవించామన్నది కాదు.. ఎంత గొ�
రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన విధంగా రాజ్యసభ సమాఖ్య స్వరూపాన్ని పటిష్టపరిచే విధంగా కాకుండా, దాన్ని మరింత నీరుగార్చే దిశలోనే ఆ మార్పులు చోటు చేసుకున్నాయి. రాజ్యసభ సభ్యులు...
ఈస్టిండియా కంపెనీపై బ్రిటిష్ ఆధిపత్యాన్ని మరింతగా పెంచడానికి తమ రెవెన్యూ, పౌర, సైనిక వ్యవహారాల్లో కంపెనీ కోర్ ఆఫ్ డైరెక్టర్స్ నేరుగా ప్రభుత్వానికి బాధ్యత వహించేలా...