Minister Jagadish Reddy | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం కరువు కాటకాలకు నెలువయింది. నల్లగొండ నిజాం కాలంలోనే జిల్లాగా ఉంది. ఇప్పుడు నల్లగొండ అద్భుత పూల వనంగా మారిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలో మ�
Minister Gangula | పార్టీలకు అతీతంగా కరీంనగర్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు మంత్రి సోమవారం భూమిపూజ చేసి పనులను ప్
Minister Vemala | ప్రధాని పసుపు బోర్డు ప్రకటన కేవలం ఎన్నికల్లో లబ్ది కోసమే చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి. మీకు నిజంగా రైతుల మీద ప్రేమ, చిత్తశుద్ది ఉండి ఉంటే మొన్నటి ప్రత్యేక సమ�
Swapna Barman | చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో మహిళా హెప్టాథ్లాన్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన తెలంగాణ హెప్టాథ్లెట్ నందిని అగసారాపై ఆమె టీమ్ మేట్, పశ్చిమబెంగాల్ హెప్టాథ్లెట్ స్వప్ప బర్మన్ సంచలన కామ�
Minister Talasani | పేదల సొంత ఇంటి కలను నిజం చేసిన ఘన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని సంక్షేమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు. సోమవారం కొల్లూరులో 6,067 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణ�
Minister Errabelli | విస్నూర్ రామచంద్రారెడ్డిని, తల్లి జానమ్మకు ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమం ద్వారా ముచ్చేమటలు పట్టించిన యోధుడు నల్ల నర్సింహులు అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రైతా�
Minister Errabelli | సత్యం, అహింస మార్గాన బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గాంధీ జయంతి సం�
MLA Chirumurthy | గాంధీజీ అడుగుజాడల్లో మనమంతా నడవటమే మనం ఆయనకిచ్చే ఘనమైన నివాళి అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ని
Mayor Vijayalakshmi | దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి పేద వారి నుంచి రూపాయి కూడా చెల్లించ అవసరం లేకుండా ఉచితంగా అందజేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని, హైదరాబాద్ మేయర్ గద్వాల్ వి
Minister KTR | సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ కంపెనీల ప్రతి�
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ఐఏ (NIA) దాడులు నిర్వహిస్తున్నది. హైదరాబాద్తోపాటు ఏపీలోని (Andhrapradesh) 60 చోట్ల పలువురు లాయర్లు, పౌరహక్కుల నేతల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
దశాబ్దాల స్వరాష్ట్ర సాధన ఉద్యమం వివిధ దశలు దాటుకొని మలిదశ ఉద్యమంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు దగ్గరవుతున్న రోజులవి. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో యావత్ తెలంగాణ ఏకమై పిడికి
చాయ్వాలా కూతురు నందిని ఆసియా గేమ్స్లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. చెక్కు చెదరని పట్టుదలతో ఏడు పోటీల్లో అసమాన ప్రదర్శన కనబరిచి కాంస్యాన్ని ముద్దాడింది. ఆదివారం జరిగిన హెప్టాథ్లాన్ ఫైనల్లో 5