మోదీగారు (PM Modi) మూడు రోజుల్లో తెలంగాణకు రెండోసారి వస్తున్నారు.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటని ప్రధానిని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రశ్నించారు.
కాంగ్రెస్ను కన్నతల్లిలా భావించి మూడున్నర దశాబ్దాలపాటు సేవ చేస్తే చివరికి తనకు ఆవేదనే మిగిలిందని మేడ్చల్-మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కన్నీరు పెట్టుకున్నారు.
నిజామాబాద్ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నగరంలో జరిగిన అభివృద్ధి అడుగడుగునా స్వాగతం పలుకనున్నది. ప్రధా ని హెలికాప్టర్ దిగబోయే ప్రాంతం నుంచి సభాప్రాంగణం వరకు కేసీ
తెలంగాణలో బీఆర్ఎస్కు తిరుగులేదు, పార్టీ బలం చెక్కుచెదరలేదు అని తేలింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పక్షానే ఉన్నట్టు రెండు జాతీయ మీడియా సంస్థలు
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను సోమవారం ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాల్లో గాంధీ జయంతి కార్యక్రమాలకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరై గాంధీ విగ్రహాలకు, చిత్రపటాల�
నిజామాబాద్ జి ల్లా ఏర్గట్ల మండలం నాగేంద్ర నగర్కు చెం దిన బీఆర్ఎస్ నాయకుడు కృష్ణ కూతురు కృ తిక తన కిడ్డీ బ్యాంకులో రూ.3,840 డబ్బు దాచుకున్నది. సోమవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఏర్గట్ల మండలంలో పర్యటిస
బ్రాహ్మణులకు తెలంగాణలో అధిక ప్రాధాన్యత లభిస్తున్నదని తెలంగాణ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్మిట్టల్ అన్నారు. సోమవారం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్ధక �
సీఎం కేసీఆర్ సారధ్యంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్లో పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అందోల్లోని క్యాంప్ కార్యాలయంలో చౌట�
విజయదశమి పండుగ ఈ నెల 23న ఉంటుందని తెలంగాణ విద్వత్సభ ప్రకటించింది. వర్గల్లోని విద్యాసరస్వతి దేవాలయంలో ఇటీవల జరిగిన తెలంగాణ విద్వుత్సభ షష్ఠమ వార్షిక విద్వత్సమ్మేళనంలో వందమంది సిద్ధాంతులు ధర్మశాస్ర్తాన�
TS PRC | తెలంగాణలోని ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురును వినిపించింది. ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని (పీఆర్సీని) నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్గా ఎన్
Minister Srinivas Goud | మహబూబ్నగర్ జిల్లా కేంద్రం అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.17.70 కోట్లతో చేపట్టిన సీసీరోడ్లు,
KTR | కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోతల రాయుడని.. ఆయన చేయలేని పనులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి చేసి చూపించాడని మంత్రి కేటీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా పర్యటనలో కేటీఆర్ పలు అభివృద్ధి �
Electric shock | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రితో కలిసి షాపింగ్ మాల్కు వెళ్లిన చిన్నారి చాక్లెట్ కోసం ఫ్రిడ్జిని తెరిచే క్రమంలో షాక్ తగిలి ఓ బాలిక మృతి చెందిన విషాదకర సంఘటన నందిపేట మండల కేంద్రంలో సోమవ�