TSRTC | ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ 2019లో అప్పటి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం అదే పనిచేస్తే ఓర్వలేని బీజేపీ విష ప్రచారానికి దిగింది. నాడు విలీనం చేయాలన్న న�
రాష్ట్రంలోని రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పథకంతో ధీమా కల్పిస్తున్నది. వ్యవసాయ పనులు చేసుకుంటూ తమ కుటుంబ అవసరాలకు తిండి గింజలు పండించుకోవడంతోపాటు మిగిలిన ఆహార ఉత్పత్తులను విక్రయిస్తూ జీ�
Telangana | అవయదానంలో దేశానికి మరోసారి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. 2022 సంవత్సరంలో మరణించిన (బ్రెయిన్ డెడ్) వారి అవయవాలను దానం చేయడంలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఈ క్యాటగిరీలో అవయవ మార్పిడి శస్త్ర చికిత�
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ నవ వసంతాల పాలనను పూర్తి చేసుకొని దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నది. ప్రాంతీయ పార్టీ హోదా నుంచి దేశం వైపు అడుగులు వేస్తూ అఖిల భారత పార్టీగా ఎదుగుతున్నది. ఇప్పటికే అనేక రాష్
దేశాన్ని సూపర్ పవర్గా మార్చాలంటే మనం ‘3ఐ’ మంత్రమైన ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ గ్రోత్లపై ప్రధానంగా దృష్టి సారించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు అన్�
Liquor Tender | రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇదే �
‘తెలంగాణలో వ్యవసాయం బాగుంది. తాగు, సాగు నీరు సమృద్ధిగా ఉన్నది. రైతులు కష్టపడి ఇష్టంగా సాగు చేస్తున్నారు. మా వద్ద యంత్రాలతో సేద్యం చేస్తున్నా తగిన ఫలితం ఉండదు. చెరువులు, కుంటల కింద వ్యవసాయం చేయడం బాగుంది. గ్
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందే భారత్ సర్వీసులను అవసరమైన స్టేషన్ల మీదుగా నడుపుతున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనివైష్ణవ్ లోకసభలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రైళ్లను నడుపడం లేదని పేర్కొన్నారు.
Minister Mallareddy | అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లని, బీఆర్ఎస్ది పేదల ప్రభుత్వమని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy) అన్నారు.
Liquor Shop License | కొత్తగా మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి ఎక్సైజ్శాఖ బుధవారం నోటిఫికేషన్ ఇచ్చింది.
Minister Koppula | ఎన్నో ఏండ్లుగా ఇక్కడి ప్రజలు ఎదురు చూస్తున్న సమీకృత మార్కెట్ ను నిర్మాణం చేసుకొని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం ధర్మపురి పట్టణంలో పలు
Crop Loan Waiver | తెలంగాణలోని రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పునః ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు.
Vinod Kumar | తెలంగాణను ప్రపంచంలోనే గొప్ప ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చే
Commits suicide | ఏం సమస్య వచ్చిందో ఏమో తెలియదు కానీ ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని సంస్థాన్ నారాయణపూర్ మండలం లింగన్వారిగూడెంకు చెందిన మేకల వెంకటేశం (38) అనే వ్యక్తి వ�