ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధుల పదవులకు ఎన్నికలు నిర్వహించాలన్న వ్యాజ్యంపై విచారణ మూడు వారాలపాటు వాయిదా వేయాలన్న ప్రభుత్వం వినతికి హైకోర్టు సమ్మతించింది. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల పోస్టులకు ఎన�
HMDA | కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర పలికాయి. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికంగా ఎకరం ధర రూ. 100 కోట్లు పలికింది. రికార్డు స్థాయిలో భూముల ధరలు పలకడం మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.
HMDA | కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. నియో పోలిస్ భూములు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికాయి. 10వ నెంబర్ ప్లాట్లో ఎకరం ధర రూ. 100 కోట్ల మార్క్ దాటింది. ఏపీఆర్ - రాజ్పుష్ప క
BC Post Matric Hostels | వెనుకకు నెట్టేయబడ్డ వర్గాలకు సీఎం కేసీఆర్ విద్యను అందించి వారి సామాజిక, ఆర్థిక జీవన స్థితిగతులను మెరుగుపర్చడానికి విశేష కృషి చేస్తూ వెనుకబడిన వర్గాల విద్యాప్రధాతగా మారాడని బీసీ సంక్షేమ శాఖ మ�
Minister Niranjan Reddy | వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సాగునీటి రాకతో సాగు స్వరూపం మారిపోయిందన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో
Minister Gangula | రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తుందని, రేషన్ డీలర్ల సంక్షేమం కోసం సైతం తీవ్రంగా కృషి చేస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Delhi Vasanth | విద్యుదాఘాతంతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులకు బీఆర్ఎస్ నేత ఢిల్లీ వసంత్ అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే..జూలై 25న జిల్లాలోని ఝరాసంగం మండలం బిడకన్నె గ్రామంలో వ్యవస�
Nirmal | హైదరాబాద్ : ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో నిర్మల్ జిల్లాలో వానలు దంచికొట్టాయి. సాధారణ వర్షపాతం కంటే అత్యధికంగా 75 శాతం వర్షపాతం నమోదైంది. �
Kova Laxmi | రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుత్ను సీఎం కేసీఆర్ రైతు బంధువుడని జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా గురువారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్ పర్సన్ కో�
Telangana | సీఎం కేసీఆర్ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఆనందంలో మునిగిపోయారు. పటాకులు కాల్చి, స్వాట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. ఊరూరా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
KTR | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ�