Minister Errabelli | బీఆర్ఎస్లోలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు పలువురు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర
Minister Errabelli | సీఎం కేసీఆర్ది రైతు సంక్షేమ ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని
కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలంటే ప్రధాని మోదీ ఆశీర్వాదం అక్కర్లేదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ఉన్నత చదువులు చదివిన గొప్ప విజన్ ఉన్న నాయకుడు అని .. ప్రజల్లో గొప
Minister KTR | రెండు దశాబ్దాల నిర్మల్వాసుల కల సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సాకారమైంది. దిలావర్పూర్ మండలంలోని గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నంబర్ -27 ( శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత�
Minister KTR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని.. ఆ అవసరం కూడా లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా బ�
Telangana | అధికార పార్టీ జోరుకు కాంగ్రెస్, బీజేపీలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ప్రజల మన్ననలు అందుకుంటున్నది. గ్రేటర్లో అభివృద్ధ
ప్రభుత్వ బడిలో చదివింది. గురుకుల పాఠశాలలో సీటు సంపాదించింది. ప్రభుత్వ నిధులతో శిక్షణ తీసుకుంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎవరెస్టును అధిరోహించింది. కాబట్టే, ఆ విజయాన్ని ప్రభుత్వం తన విజయంగా భావించింది.
Congress | ఒకే కుటుంబానికి రెండు టికెట్ల పంచాయితీ ఇప్పుడు కాంగ్రెస్లో అగ్గిరాజేస్తున్నది. మొన్నటి వరకు ఉదయ్పూర్ డిక్లరేషన్ను సాకుగా చూపుతూ ‘ఒకే కుటుంబం-ఒకే టికెట్' అంటూ సుద్దులు చెప్పిన అధిష్ఠానం ఇప్పు�
Dussehra Holidays | బతుకమ్మ, దసరా పం డుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని బడులకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది.
Teachers Transfers | రాష్ట్రంలోని రెండు మల్టిజోన్లలో పదోన్నతులు చేపట్టకుండా కేవలం బదిలీలు మాత్రమే పూర్తిచేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం బదిలీల షెడ్యూల్ను విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో సీన
ప్రధాని నరేంద్రమోదీ నిజామాబాద్ సభలో మాట్లాడిన తీరుపై తెలంగాణ ప్రజలు, మేధావులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేకపోవటంతో చెప్పుకోవటానికి ఏమీ లేక, రాష్ట్రప్రభుత్వంపై, సీఎ�
లైఫ్ ట్యాక్స్ వసూళ్లలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. గ్రేటర్లో లైఫ్ ట్యాక్స్ వసూళ్లలో గత రెండేండ్లుగా రంగారెడ్డిలో అధికంగా ఉండేది. ఈసారి ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు హైదరాబాద్ రూ.812 కోట్ల వసూలు చ�
ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎలాంటి తెలంగాణ కోసమైతే కలలు గన్నారో.. అలాంటి బంగారు తెలంగాణ మన కళ్లెదుటే సాక్షాత్కారమైంది. తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా కేసీఆర్ నిలిపారు. సీమాంధ్రుల పాలనలో �
బీజేపీ, ప్రధాని మోదీ అబద్ధం అనే పదానికి పర్యాయపదాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.