Minister koppula | పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం ఖిలావనపర్తికి చెందిన ఎస్.లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నది. ఆర్థికంగా వెనుకబడిన లక్ష్మికి నిమ్స్ హస్పిటల్ లో మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం సంక్షేమ శాఖ మంత
MLC Kavitha | త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవా
Minister Talasani | రాష్ట్రం ఆవిర్బావానికి ముందు తెలంగాణ ప్రాంతంలో మత్స్య రంగం పూర్తి నిరాదరణ కు గురైందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మత్స్య రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని తలసాని శ్ర�
Telangana | తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో విడుత సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. రెండో విడుతలో కొత్తగా 7,417 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఇక 25,148 మంది విద్యార్థులు తమ సీట్లను మార్చుకున్నారు. ఇక 25,148 మంది విద�
MP Arvind | తెలంగాణలో బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. మరీ ముఖ్యంగా జిల్లా బీజేపీ పార్టీలో రోజురోజుకు అంతర్గత పోరు ముదురుతోంది. కాషాయ పార్టీలో గతంలో లేనంతగా అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. గత వ
Telangana | హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖలో పోస్టింగ్లు, బదిలీలు కొనసాగుతున్న విషయం విదితమే. తాజాగా డీఎస్పీలకు పోస్టింగ్లు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 67 మంది డీఎస్పీలకు పోలింగ్లు ఇస్తూ డీజీపీ అంజ
SRSP | నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 52,548 క్యూసెక్కులు ఉండగా, ఔ
అత్యవసర సమయాల్లో ప్రజలకు సాయం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రారంభించిన 108 అంబులెన్స్లు, అమ్మఒడి (102 సర్వీస్) వాహనాలు, పార్థివ (హర్సె) వాహనాలు విస్తృతంగా సేవలు అందిస్తున్నాయి. రాష్ట్రంలో 108 అంబులెన్స్ సే�
తెలంగాణ అనతికాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఏ లక్ష్యంతో రాష్రాన్ని సాధించుకున్నామో ఆ దిశగా పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకొంటూ ఏటికేడు ఆర్థికంగా బలపడుతున్నది. వినూత్న సంసరణలతో గణ�
ఉమ్మడి రాష్ట్రంలో వాన పడితే చాలు ఏ చెరువు ఎప్పుడు తెగిపోతుందో? ఎక్కడ బుంగ పడుతుందో? తూము కూలిపోతుందో? ఏ షట్టర్ ఊడిపోతుందో? అలుగు కొట్టుకుపోతుందో? తెలియని దుస్థితి. ధ్వంసమైన వాటిని మళ్లీ ఎప్పుడు మరమ్మతు చ�
బీబీనగర్ ఎయిమ్స్పై కేంద్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. పార్లమెంట్ వేదికగా పచ్చి అబద్ధాలు పలుకుతున్నది. నిధుల కేటాయింపు, పూర్తయిన పనులపై రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తున్నట్టు కేంద్రం ఈ నెల 25
దృఢత్వంలో స్టీల్కు ప్రత్యామ్నాయంగా, మన్నిక, నాణ్యతలో మరే ఇతర మెటీరియల్ సాటిరాని ఫైబర్ గ్లాస్ పరిశ్రమకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా మారనున్నది. నిర్మాణ రంగంతోపాటు ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాలకు �
గొర్రెల పంపిణీతో లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలోని జైనల్లీపూర్, కోడూర్, మాచన్పల్లి గ్రామాలకు చెందిన 18 మందికి