రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొన్నది. ఉపరితల ఆవర్తనం కారణంగా 30 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవక�
డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి (డీటీఎల్సీ) ‘పాతికేళ్ల పండుగ’ రెండురోజులపాటు అట్టహాసంగా నిర్వహించనున్నట్టు డీటీఎల్సీ అధ్యక్షుడు పిన్నమనేని శ్రీనివాస్ తెలిపారు.
Minister Vemula | సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తూ పాలనలో సర్వమత సమానత్వాన్ని అమలు చేస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని క్రైస్తవ చర్చీల అభివృద్ధ�
Speaker Pocharam | సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని తండాలు అభివృద్ధి సాధించాయని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, వర్ని మండలాల్లో పర్యటించారు. వర్ని మ�
Minister Puvvada | కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల హైదరాబాద్ వేదికగా ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీంలు ఆచరణకు సాధ్యమయ్యే హామీలు కావని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు స్థలంలో �
Marijuana | గుట్టు చప్పుడు కాకుండా ఇంటి వద్దనే గంజాయి సాగు చేస్తున్న నిందితుడిని పోలీసలు వలపన్ని పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు..జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రం ఇందిరానగర్కు చెందిన హైదర్ అనే వ్యక్తి త�
Brutal murder | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు తండ్రినే హతమార్చిన విషాద సంఘటన వాజేడు మండలం పేరూరు గ్రామపంచాయతీలోని చిన్నగొల్లగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.ప�
Morancha flood victims | ల్లాలోని మోరంచపల్లి వరద బాధితులకు ప్రభుత్వం రూ.50లక్షల పరిహారం మంజూరు చేసింది. గురువారం మోరంచపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ లకిడె కమలాబాయి వెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర వ�
Vinod Kumar | ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని
Boinapalli Vinod Kumar | ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయి
TSPSC | ఈ ఏడాది జూన్ 11న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షపై టీఎస్పీఎస్సీ వివరణ ఇచ్చింది. 258 పేపర్లు అదనంగా వచ్చాయన్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చింది. పరీక్ష రోజు కలెక్టర్ల ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రకట�
Minister Vemula | భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్ స్వామినాథన్ మరణం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వామ�
TS Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వర�
Minister Gangula | భారత హరితవిప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ మృతి పట్ల మంత్రి గంగుల కమలాకర్ సంతాపం వ్యక్తం చేశారు. యావత్ దేశానికి తన పరిశోధనలతో ఎంతో సేవ చేసారన్నారు. ఆయన కృషితో నేడు భారతద�