Niranjan Reddy | భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మరణం వ్యవసాయ రంగానికి తీరనిలోటు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధిని స్వామినాథన్ ప
Harish Rao | భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి బాధాకరం అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాలను సృష్టి�
Minister Koppula | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తాజాగా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు కానుగంటి రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రంగు నాగేష్, తదితరుల గురువా�
Minister Errabelli | హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, మహిళా రైతుల సాధికారతకు ఆధ్యుడు, అధిక దిగుబడులు ఇచ్చే అనేక వరి వంగడాలను కనుగొన్న రైతు బాంధవుడు ఎంఎస్ స్వామినాథన్ మర�
Minister Vemula | తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ అండగా నిలిచేది, వారి శ్రేయస్సు కోరేది ఒక్క కేసీఆర్, గులాబీ జెండా మాత్రమేనని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజక
Minister Errabelli | పేదల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో పాటుపడుతుందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివ�
MLA Chirumurthy | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి 100 కుటుంబాలు గుంటోజు య
Harish Rao | ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్ర్త
రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య 2036 నాటికి భారీగా పెరిగే అవకాశం ఉందని ‘ఇండియా ఏజింగ్ రిపోర్ట్' వెల్లడించింది. 2021నాటికి రాష్ట్ర జనాభాలో 11 శాతం వృద్ధులు ఉన్నట్టు పేర్కొన్నది.
చవితి రోజు నుంచి నిత్య పూజలందుకున్న గణపయ్య తల్లి గంగమ్మ చెంతకు పయనమయ్యాడు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుందరంగా తీర్చిదిద్దిన మండపాల్లో కొలువుదీరి తొమ్మిది రోజులపాటు ఉదయం, సాయంత్రం అర్చకుల మంత్రోచ్ఛారణల�
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో పర్యటించనున్నారు. చందనవెల్లి, సీతారాంపూర్లలో మంత్రి పర్యటించి రెండు పరిశ్రమల యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నారు. వెల్స్పన్ గ్రూప్ �
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటంలో మంత్రి కేటీఆర్ సంపూర్ణ అంకితభావంతో పనిచేస్తున్నారని లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ అన్నారు. ఆయన అంకితభావానికి, చిత్తశుద్ధికి తాను ఫిదా అయ్యానని చెప్పారు. హైదరా�
గణేశ్ నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా కొనసాగాయని, ఈ సందర్భంగా దైవ ప్రార్థనలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్న నిమజ్జన
ఉద్యోగులకు వేతనాల విషయంలో ఏ రాష్ట్రమూ తెలంగాణ దరిదాపుల్లో కూడా లేదు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ కంటే తెలంగాణలో అంగన్వాడీలకు వేతనాలు రెండు రెట్లు అధికంగా ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వేతనాలు ఎ�
గతం ఘనం.ప్రస్తుతం హీనం..భవిష్యత్తు దారు ణం.. ఇలా ఉన్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నాయకత్వ లేమి, నిలకడ లేనితనం, బలహీన ప్రతిపక్షం అనే పదాలకు సంపూర్ణ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్. యాభై సంవత్సరాలు దేశాన్ని �