తెలంగాణ విశ్వవిద్యాలయానికి వైస్చాన్స్లర్ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. సుమారు ఏడాది కాలంగా ఇన్చార్జ్జీలతోనే నెట్టుకొస్తున్నారు. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు వీసీలను నియమించేందుకు ప్రభుత్వం
తెలంగాణ యూనివర్సిటీలో పరిపాలన తీరు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లు అన్న చందంగా మారింది. ఎవరికి వారే యమునా తీరేనన్న వ్యవహారంతో టీయూ మరింత గాడి తప్పుతున్నది. బాధ్యతాయుతమైన హోదాల్లో ఉంటున్న వ్యక్తులే వక్రబు�
తెలంగాణ విశ్వవిద్యాలయం తొలి నుంచి వివాదాలకు చిరునామాగా నిలిచింది. ఎందరు అధికారులు మారినా గత పరిస్థితి పునరావృతమవుతున్నది. కీలక బాధ్యతల్లోకి ఎవరొచ్చినా సరే అవినీతి ఆగడం లేదు. విద్యార్థుల జీవితాలను, వార�
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి, 3వ, 5వ రెగ్యులర్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వైస్చాన్స్లర్ బుర్రా వెంకటేశం ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి మంగళవారం విడుదల చేశార�
రాష్ట్రం పేరిట ఉమ్మడి జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన తెలంగాణ యూనివర్సిటీకి ప్రాధాన్యం కరువైంది. పాలకుల అశ్రద్ధ, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. వందల సంఖ్యలో ఉన్న కళాశాలల
Telangana University | తెలంగాణ యూనివర్సిటీ(Telangana University )విద్యార్థులు ఆందోళన(Student protest) బాటపట్టారు. మెస్ బిల్లుల్లో(Mess bills) అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సోమవారం వర్సిటీ పరిపాల భవనం ఎదుట నిరసన తెలిపారు.
తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు బుధవారం మరోసారి సోదాలు నిర్వహించారు. అప్పటి వీసీ ప్రొఫెసర్ రవీందర్ గతనెల 17న హైదరాబాద్లోని తన నివాసంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు పరీక్షా కేంద్రం కేటాయింపు కోసం �
TU VC | తెలంగాణ యూనివర్సిటీలో రెండేండ్లుగా కుంటుపడిన పరిపాలనను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీసీ రవీందర్ గుప్తా నిర్వాకంతో వర్సిటీ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. నిత్యం వివాదాల
Telangana University | హైదరాబాద్ : నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి వీసీగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ యూనివర్సిటీలో మూడోసారి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. పరిపాలనా భవనం కాన్ఫరెన్స్ హాల్లో పలు రికార్డులను పరిశీలించారు.
డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ(దోస్త్)కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల మొదటి విడుత సీట్ల కేటాయింపు పూర్తికాగా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపారు.