తెలంగాణ యూనివర్సిటీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో 22 నెలల వ్యవధిలో తొమ్మిది మంది రిజిస్ట్రార్లు మారారు. 2021 మే 22న వీసీగా నియమితులైన రవీందర్ గుప్తా.. ఇష్టానుసారంగా రిజ
Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో వివాదాలకు తెర పడలేదు.. కొద్ది రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధత తొలగలేదు.. ఎవరెంత చెప్పినా వీసీ రవీందర్ గుప్తా మారట్లేదు. తన తీరు మార్చుకోవట్లేదు. పైగా రోజుకో వివాదం రాజేస్తూ�
తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఎం యాదగిరి సోమవారం తిరిగి విధుల్లో చేరారు. ఉన్నత విద్యాశాఖ, వర్సిటీ పాలకమండలి ఆదేశాల మేరకు విధుల్లో చేరినట్టు యాదగిరి పేర్కొన్నారు.
తెలంగాణ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ఆగడాలపై పాలకవర్గ సమావేశం మరోమారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. టీయూ ను నడిపించాల్సిన వ్యక్తి ఏకంగా అడ్డదిడ్డంగా ప్రవర్తించడం, తనకు ఇష్టమొచ్చినట్లుగా నిబ�
తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా ఆగడాలపై పాలకవ ర్గం మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్సిటీని నడిపించాల్సింది పోయి తనకు ఇష్టమొచ్చినట్టు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించడంప
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నిర్మలాదేవి బుధవారం టీయూ రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టగా అదేరోజు ఆమె డిప్యుటేషన్
వివాదాలకు కేంద్రంగా మారిన తెలంగాణ యూనివర్సిటీలో మరోమారు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రిజిస్ట్రార్ నియామకం విషయంలో బుధవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓయూ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రొఫెసర్ క
టీయూలో కొన్ని నెలలుగా జరిగిన అవినీతి, అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన కమిటీ శుక్రవారం విచారణ ప్రారంభించింది. వర్సిటీలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై పాలకమండలి ఐదుగురు సభ్యులతో కూడిన విచా
తెలంగాణ యూనివర్సిటీలో నడుస్తున్న ‘గుప్తా’ధిపత్యానికి పాలక మండలి చెక్ పెట్టింది. ఈ మేరకు హైదరాబాద్లో బుధవారం జరిగిన ఈసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీసీ రవీందర్గుప్తా మాటను ఎవ్వరూ వినొద్�
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈసీ అనుమతి లేకుండా దినసరి వేతనంపై నియమించిన సిబ్బందిని విధులకు రావద్దని ఆదేశాలు జారీ చేశామని రిజిస్ట్రార్ యాదగిరి తెలిపారు. పాలక మండలి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్గా యాదగిరి బ�
Telangana University | తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా తీరుపై యూనివర్సిటీ పాలక మండలి(ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. రవీందర్ గుప్తా వీసీగా బా�
తెలంగాణ యూనివర్సిటీ అంతర్ కళాశాలల వాలీబాల్ (ఉమెన్) టోర్నమెంట్-2022ను యూనివర్సిటీ గ్రౌండ్లో శుక్రవారం నిర్వహించినట్లు క్రీడా విభాగం డైరెక్టర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డాక్టర్ టి.సంపత్ తెలిపారు. �
యూనివర్సిటీకి జాతీయ మదిం పు, అంచనా మండలి (న్యాక్) గుర్తింపు ఉంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రైవేటు విద్యా సంస్థలు న్యాక్ కోసం పోటీ పడుతున్నాయి. అయితే తెలంగాణ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు మాత్రం న్యా�
ఆర్టీసీ సేవలను తెలంగాణ యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఉపయోగించుకోవాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీ నుంచి నిజామాబాద్ వరకు ప్రత్యేక బ�
వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తల్లోకెక్కుతున్న తెలంగాణ యూనివర్సిటీపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా తీసుకుంటున్న హడావుడి నిర్ణయాలతో వర్సిటీ ప్రతిష్ట దిగజారడంతో పాట�