డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ(దోస్త్)కు మంచి స్పందన వచ్చింది. ఇటీవల మొదటి విడుత సీట్ల కేటాయింపు పూర్తికాగా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపారు.
నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ దాచేపల్లి రవీందర్ గుప్తా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కారు. పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చేందుకు రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధిక�
తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా వెనక్కి తగ్గారు. రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ యాదగిరిని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులి చ్చారు. గతంలో రిజిస్ట్రార్ నియామకం విషయంలో పాలక మండలితో
తెలంగాణ విశ్వవిద్యాలయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం మరోమారు తనిఖీలు నిర్వహించారు. కీలకమైన ఐదు సెక్షన్లలో ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీశారు.
రెండు నెలలుగా నిత్యం వివాదాలు చోటుచేసుకుంటుండడంతో తెలంగాణ విశ్వవిద్యాలయంలో రాష్ట్రస్థాయిలో చర్చాంశనీయంగా మారింది. టీయూను గాడిలో పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది.
Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంగళవారం వర్సిటీలో దాడులు చేశాయి.
అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగంతో వివాదంగా మారిన తెలంగాణ యూనివర్సిటీలో మంగళవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు.
Telangana University | నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పరిధిలోని తెలంగాణ యూనివర్సిటీలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వర్సిటీ పరిపాలనా భవనంలో సోదాలు చేశారు. అనినీతి ఆరోపణల దృష్ట్యా విజిలెన్స్, ఎ�
తెలంగాణ విశ్వవిద్యాలయం పరువును మంటగలిపి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన వైస్చాన్సలర్ రవీందర్గుప్తాను ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేసి అవినీతి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ టీయూ పీడీఎస�
తెలంగాణ యూనివర్సిటీ వ్యవహారం రోజురోజుకూ ముదురుతుండడంతో ప్రభుత్వం స్పం దించింది. వీసీ ప్రొఫెసర్ రవీందర్ గుప్తాకు కళ్లెం వేసింది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వీసీ తీరుతో మిగిలిన యూనివర్సిటీల్లో వ్య
Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో గందరగోళం కొనసాగుతున్నది. రిజిస్ట్రార్ కుర్చీ చుట్టూ జరుగుతున్న రాజకీయంతో యూనివర్సిటీ పరువు బజారున పడుతున్నది. వీసీ రవీందర్ వచ్చి నిండా రెండేండ్లు కూడా పూర్తి కాలేద�