భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఓయూతో పాటు మహత్మాగాంధీ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, జేఎన్టీయూలు అన్ని కాలేజీలకు సెలవు ప్రకటించాయి. సోమవారం జరగా�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ యూనివర్సిటీకి దిశానిర్దేశం చేసే వారు కరువయ్యారు. ఇన్చార్జి వీసీ సారథ్యంలోనే వ్యవహారమంతా నడుస్తున్నది. ప్రభుత్వం నియమించిన ఇన్చార్జి వీసీ కనీసం చుట్టప
తెలంగాణ యూనివర్సిటీలోని వసతిగృహాల్లో వడ్డిస్తున్న భోజనంలో బల్లులు, పురుగులు ప్రత్యక్షమవుతున్నాయి. అన్నంలో మొన్న బల్లి రాగా, నిన్న పురుగులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్స�
తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్చాన్స్లర్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సందీప్కుమార్ సుల్తానియాను కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు 2021 మ�
తెలంగాణ విశ్వవిద్యాలయం తొలి నుంచి ఇన్చార్జీల పాలనలోనే కొనసాగుతున్నది. తాజాగా యూనివర్సిటీకి మరోసారి సీనియర్ ఐఏఎస్ అధికారి ఇన్చార్జీ వీసీగా నియమితులయ్యారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవ
తెలంగాణ విశ్వవిద్యాలయానికి వైస్చాన్స్లర్ ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. సుమారు ఏడాది కాలంగా ఇన్చార్జ్జీలతోనే నెట్టుకొస్తున్నారు. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు వీసీలను నియమించేందుకు ప్రభుత్వం
తెలంగాణ యూనివర్సిటీలో పరిపాలన తీరు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లు అన్న చందంగా మారింది. ఎవరికి వారే యమునా తీరేనన్న వ్యవహారంతో టీయూ మరింత గాడి తప్పుతున్నది. బాధ్యతాయుతమైన హోదాల్లో ఉంటున్న వ్యక్తులే వక్రబు�
తెలంగాణ విశ్వవిద్యాలయం తొలి నుంచి వివాదాలకు చిరునామాగా నిలిచింది. ఎందరు అధికారులు మారినా గత పరిస్థితి పునరావృతమవుతున్నది. కీలక బాధ్యతల్లోకి ఎవరొచ్చినా సరే అవినీతి ఆగడం లేదు. విద్యార్థుల జీవితాలను, వార�
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి, 3వ, 5వ రెగ్యులర్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వైస్చాన్స్లర్ బుర్రా వెంకటేశం ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి మంగళవారం విడుదల చేశార�
రాష్ట్రం పేరిట ఉమ్మడి జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన తెలంగాణ యూనివర్సిటీకి ప్రాధాన్యం కరువైంది. పాలకుల అశ్రద్ధ, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. వందల సంఖ్యలో ఉన్న కళాశాలల
Telangana University | తెలంగాణ యూనివర్సిటీ(Telangana University )విద్యార్థులు ఆందోళన(Student protest) బాటపట్టారు. మెస్ బిల్లుల్లో(Mess bills) అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సోమవారం వర్సిటీ పరిపాల భవనం ఎదుట నిరసన తెలిపారు.
తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు బుధవారం మరోసారి సోదాలు నిర్వహించారు. అప్పటి వీసీ ప్రొఫెసర్ రవీందర్ గతనెల 17న హైదరాబాద్లోని తన నివాసంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు పరీక్షా కేంద్రం కేటాయింపు కోసం �