మొదటి సంవత్సరం ప్రవేశాలు ప్రారంభం జూలై 5 వరకు తొలిదశ ఇంటర్ ప్రవేశాలు షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు సెకండియర్ అడ్మిషన్లపై త్వరలోనే నిర్ణయం హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఇటీవలే ఉత్తీర్ణులైన పద�
ఇంతకూ అది ఉన్నట్టా.. లేనట్టా? నిజాం కాలంనాటి రిజిస్టర్ ఏమైంది? తవ్వేకొద్దీ అధికార్ల లీలలు బయటకు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): దేవరయాంజాల్ ఆలయ భూములపై దర్యాప్తులో ఎండోమెంట్ అధికారుల లీలలు
విక్రయించినవారికీ పూర్తి డబ్బులు ఇవ్వలేదు మా భూమిలో రోడ్డు వేసి ఆక్రమించారు ‘జమున హ్యాచరీస్’ భూకబ్జాపై రైతుల వివరణ వెల్దుర్తి, మే 25: ఈటల రాజేందర్కు చెందిన ‘జమున హ్యాచరీస్’ వారు తమ భూములను కబ్జాచేశ
60 మంది అధికారులను ప్రశ్నించిన ఏసీబీ, విజిలెన్స్ రాజ్యాభిలేఖనం ఆఫీస్లో పురాతన పహాణీల పరిశీలన దేవుడి భూములని తెలితే నాటి అధికారులపై చర్యలు! మేడ్చల్, మే 25 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ దే�
బాధితుడు ఇచ్చిన పత్రాల ఆధారంగా విచారణ పాత పహాణీలు పరిశీలించిన రెవెన్యూ అధికార్లు మేడ్చల్, మే 25 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొడుకు ఈటల నితిన్రెడ్డి భూ కబ్జాకు పాల్పడినట్టు బాధితుడు పిట్ల �
దాతల సాయం, ఎమ్మెల్సీ కవిత తోడ్పాటు ఆనందంలో తల్లిదండ్రులు భీంపూర్, మే 25: పది నెలల బాబు కరోనాను జయించాడు. దాతల ఆర్థికసాయం, ఎమ్మెల్సీ కవిత చొరవతో మెరుగైన వైద్యం అందడంతో కోలుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా తాంసిక
కాప్రాలోని ఆ భూమితో నాకు సంబంధంలేదు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి వెల్లడి ఉప్పల్, మే 25: కాప్రాలోని భూమితో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రె
నూతన విద్యాసంవత్సరానికి రోడ్మ్యాప్ మూడు దశల్లో సన్నద్ధమవ్వాలన్న కేంద్రం డిజిటల్, ఆన్లైన్ ఏర్పాట్లకు ఆదేశాలు తెలంగాణ విద్యా విధానాలకు ప్రశంసలు హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): కరోనా ఉద్ధృతి నేపథ్�
వాద్వానీతో అగ్రి వర్సిటీ ఒప్పందం తొలి దశలో 6 జిల్లాల్లో ప్రయోగం హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): పత్తి పంటకు అతిపెద్ద సమస్యగా మారిన గులాబీ తెగులుకు అత్యాధునిక టెక్నాలజీతో చెక్ పెట్టనున్నారు. ఈ తెగులును �
కొనియాడిన కేంద్ర సహాయమంత్రి కిషన్రెడ్డి వెరిజన్ డీజీఐఆర్-2021 రిపోర్టు విడుదల హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): సైబర్ సెక్యూరిటీ విషయంలో తెలంగాణ ముందున్నదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జీ కిషన్రెడ్డి క�
ముందుగానే గుర్తిస్తే జయించవచ్చు ఈ వ్యాధి కేసులు చాలా తక్కువ కంటి వైద్యుడు డాక్టర్ వివేక్ ప్రవీణ్ దవే ఒకవైపు కరోనా.. మరోవైపు బ్లాక్ ఫంగస్. కరోనాను జయించామన్న సంతోషాన్ని ఆవిరిచేస్తూ అనేకమందిని బ్లాక�
బ్లాక్ ఫంగస్ కుటుంబంలో ఎనిమిది రకాల జాతులు రోగనిరోధకశక్తి తగ్గడంతోనే కరోనా రోగులపై పంజా బాధితుల్లో 50% పోస్ట్ కొవిడ్ మధుమేహ రోగులు ఆక్సిజన్ తీసుకోని కరోనా రోగులకూ బ్లాక్ ఫంగస్ రాష్ట్ర వైద్యారోగ్�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం ఖమ్మం, మే 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్,(నమస్తే తెలంగాణ): సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్యే చేకూరి కాశయ్య(87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున�