అతి తీవ్ర తుఫాన్గా మార్పు నేడు ఒడిశా తీరం దాటే అవకాశం ఒడిశా, బెంగాల్కు రెడ్ అలర్ట్ తెలంగాణలో నేడు, రేపు వానలు భువనేశ్వర్/కోల్కతా, మే 25: తూర్పు తీరాన్ని యాస్ తుఫాన్ వణికిస్తున్నది. మంగళవారం సాయంత్రం
హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను (ఎస్టిమేట్స్) జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వే�
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. నేటి నుంచి జులై 5వ తేదీ వరకు ప్రవేశాలకు అనుమతి. జూన్ 1 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్నెట�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం(ఖరీఫ్) పంటల సాగు 1.40 కోట్లకు పైగా విస్తరించి ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వ్యవసాయ, సహకార కార్యదర్శి ఎం.
నల్లగొండ : కరోనా కట్టడి కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్డౌన్ పటిష్ట అమలుకు ప్రజలంతా సహకరించాలని వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో అమలవుతున్న లాక్డౌన్ను ఆయన ఎస్పీ ఏ
హైదరాబాద్ : ఖర్చు లేకుండా అంతిమయాత్ర చేయాలని బల్దియా నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ మృతదేహాల తరలింపునకు ఉచితంగా వాహనాలు ఇవ్వనుంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 3,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 21 మంది చనిపోయారు. 4,693 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అ�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 2,242 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 19 మంది మరణించారు. 4,693 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అ�
హైదరాబాద్ : కరోనా కష్టకాలంలో పేదలకు ఆహార భద్రత కల్పించే క్రమంలో భారత ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తుందని భారత ఆహార సంస్థ, తెలంగాణ ప్రాంత జనరల్ మేనేజర్ అశ్వనీ కుమార్ గుప్తా తెలిపారు. ఈ సందర్భ�
పేర్లు ఖరారు చేసిన సర్కారు ఉత్తర్వులు జారీ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకం రాష్ట్రంలోని పది విశ్వ విద్యాలయాలకు వైస్చాన్స్లర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లను
బతికున్న వ్యక్తి చనిపోయాడని రాసిన వైనం తాను బతికే ఉన్నానంటూ రోగి బక్కారెడ్డి ఆవేదన ప్రభుత్వ వైద్యవ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్ర వైద్యుల మానసిక ైస్థెర్యాన్ని బలహీనపరిచే రాతలు 68 ఏండ్ల ఓ వృద్ధుడు.. కరోనా �
సమర్థతకు ప్రతిభకు పెద్దపీట అన్ని సామాజిక వర్గాలకు అవకాశం హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): మొన్న స్థానిక సంస్థల ఎన్నికలు.. నిన్న టీఎస్పీఎస్సీ.. ఇప్పుడు యూనివర్సిటీలు.. వేదిక ఏదైనా అందరికి సామాజిక న్యాయం చే