రైతులు నష్టపోవద్దని మేమే కొంటున్నాం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అశ్వారావుపేట, నవంబర్ 26: తెలంగాణ ధాన్యం సేకరణలో కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నదని, దీనికితోడు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున�
శాశ్వత పరిష్కారం దిశగా పని చేయాలి ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి అధికారులతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సమీక్ష కుత్బుల్లాపూర్, నవంబర్26: నియోజకవర్గంలోని లోత ట్టు ప్రాంతాల్లో నాలాల సమస్యలు �
కుత్బుల్లాపూర్, నవంబర్26: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ దేవాలయం పదో వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం కన్నులపండువగా జరిగాయి. ఆలయంలో అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో పూజిం�
పంజాగుట్టలో రూ.3.5కోట్ల తో నిర్మాణం తప్పనున్న పాదచారుల తిప్పలు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న అధికారులు నవంబర్ 26 : పంజాగుట్ట సర్కిల్ అంటే ఓ ట్రాఫిక్ వలయంగా కనిపిస్తుంది. సికింద్రాబాద్-మెహిదీపట్నం,
అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు మంజూరు 8 స్కూళ్లలో బాల, బాలికలకు మరుగుదొడ్లు 18 స్కూళ్లకు మేజర్ మరమ్మతులు ప్రభుత్వ పాఠశాలలో తీరనున్న సమస్యలు సికింద్రాబాద్, నవంబర్ 26: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్ప�
మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేత బేగంపేట్ నవంబర్ 26: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శుక్రవార
ఖైరతాబాద్/బంజారాహిల్స్/ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 26 : చర్చలు లేకుండా పార్లమెంట్లో బిల్లు పాసైతే అది ముందుకు సాగదని, రైతు చట్టాల విషయంలో అదే జరిగిందని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ రాధారాణి అన్న�
రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఎల్బీనగర్, నవంబర్ 26 : ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం మనదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవి�
మినీ రైతుబజార్ పనులను పరిశీలించిన విద్యాశాఖ మంత్రి పలుచోట్ల బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత మహేశ్వరం, నవంబర్ 26 : రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రార
నోచుకోని నిఘా నేత్రాలు ఛేదనలో అవాంతరాలు స్థాయిలో వినియోగంలోకి తేవాలంటున్న స్థానికులు గోల్నాక, నవంబర్ 26 : నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాగం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉన్నా ఉపయోగం లేకు
శంషాబాద్ రూరల్, నవంబర్ 26 : పేదలకు ఆరోగ్య సంజీవనిగా సీఎం సహాయనిధి ఆదుకుంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని నర్కూడకు చెందిన పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్�
మేడ్చల్ రూరల్, నవంబర్ 26 : మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని 111 సర్వే నంబర్లో నూతనంగా ఏర్పాటు చేయబోయే క్రషర్ మిషన్పై అదనపు కలెక్టర్ నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పర్యావరణ ప్�
ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం ఉప్పల్, నవంబర్ 26: దేశానికి రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ సేవలు ఆదర్శనీయమని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి అన్నా
రెప్పపాటు కోతల్లేకుండా విద్యుత్ సరఫరా గృహ, వాణిజ్య, పరిశ్రమలకు నాణ్యమైన కరెంటు అనుక్షణం డిమాండ్కు తగినట్లు సైప్లె గ్రేటర్లో ఏటా పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లు ప్రస్తుతం 3400 మెగావాట్లు వినియోగం పరి