జగిత్యాల : తెలంగాణ సాహిత్య శిఖరం జ్ఞానపీఠ అవార్డు గ్రహిత డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి అని జగిత్యాల జిల్లా గ్రంథాలయం చైర్మన్ డాక్టర్ గొల్లపెల్లి చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. తెలంగాణ సాహిత్య శి
ములుగు : పులి చర్మంతో వ్యాపారం నిర్వహించే అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద అమ్మకానికి సిద్ధం�
హైదరాబాద్ : సహకార రంగమే ఈ దేశానికి వెన్నెముక అని అది బలంగా ఉంటేనే మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ సహకార గెజిటెడ్
మాదిగ వర్గాన్ని తిట్టిన ఈటల బావమరిది అభ్యంతరకర పదజాలంతో వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంభాషణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సోదరులు తిట్టేందుకు మేమే దొరికామా? అని ఆవేదన మందకృష్ణ వెళ్�
ఈటల కోసమే బీజేపీ పనిచేస్తున్నదా? పార్టీ ప్రయోజనాలు పట్టని మాజీ మంత్రి వ్యక్తిగత ప్రచారమే పరమావధి ఆయన జైశ్రీరాం అనరు.. మమ్మల్ని అననివ్వరు పార్టీ నేతల్లో గూడుకట్టుకొంటున్న అసంతృప్తి హైదరాబాద్, జూలై 28 (నమస
స్వప్రయోజనాల కోసమే బీజేపీలోకి ఈటల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలంగాణచౌక్, జూలై 28: సీఎం కేసీఆర్ను తెలంగాణ ఉద్యమ నేతగా అభిమానిస్తామని, పేద ప్రజల కోసం ప్రవేశపెడుతున్న పథకాలు బాగున్నాయన
జిల్లాను వైఎస్కు తాకట్టు పెట్టింది మీరే పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకోం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి హెచ్చరిక మునుగోడు, జూలై 28: టీఆర్ఎస్ ప్రభుత్వంపై, తనపై పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేద�
సుమారు రూ.1.60 కోట్లతో ఉడాయించిన పూజారి ఇందల్వాయి, జూలై 28: పూజల పేరిట ప్రజలను మోసం చేస్తూ సుమారు కోటి 60 లక్షలతో ఓ పూజారి ఉడాయించిన ఘటన నిజామాబాద్ జిల్లా ధర్మారం(బీ) గ్రామం లో చోటుచేసుకున్నది. ధర్మారం(బీ)లోని వ�
పీఆర్సీ అమలుకు కృతజ్ఞతగా నిర్వహణ మొదటి సభ కరీంనగర్లో ఏర్పాటు కేంద్ర సంఘం రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తోపాటు ఇతర ప్రయోజనాలు కల్పించినందుకు �
బన్సీలాల్పేట్, జూలై 28: ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం-తెలంగాణ, నూతన కార్యవర్గాన్ని బుధవారం పద్మారావునగర్లోని రాష్ట్ర కార్యాలయంలో ఎన్నుకున్నారు. అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయుల సమాఖ్యకు అనుబంధంగా పనిచేస్తున్�
ఈ ఏడాది యాసంగిలో 11.24 లక్షల హెక్టార్లలో పంటలు లోక్సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ వెల్లడి హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): పంటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిల�
దేశవ్యాప్తంగా 11 నగరాల ఎంపిక కేంద్రం నుంచి అవార్డు.. కోటి నజరానా జీడబ్ల్యూఎంసీకి మంత్రి కేటీఆర్ ప్రశంసలు వరంగల్, జూలై 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజలను సైక్లింగ్ వైపు మళ్లించి అటు పర్యావరణపరంగా, ఇటు �