కమిషనర్ పంపాడంటూ వ్యాపారులకు బెదిరింపులు సంబంధం లేదంటున్న కార్మికశాఖ అధికారులు హనుమకొండ సబర్బన్, నవంబర్ 23: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఓ వ్యక్తి లేబర్ అధికారినంటూ వసూళ్ల పర్వానికి తెరలేపాడు. మంగళ�
ఇతర పంటలపై దృష్టిసారించాలి నూతన టెక్నాలజీని రైతులకు చేరువ వేయాలి 5వ అంతర్జాతీయ అగ్రానమీ కాంగ్రెస్ సదస్సులో వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్రావు వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 23: రాష్ట్రంలో వరికి ప్రత్యామ్న
ఎస్టీ అడ్వాన్స్డ్ రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్స్గా మార్పు 1,758 పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి బోధన 1.20 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, న�
న్యూఢిల్లీ, నవంబర్ 23: రాష్ట్రంలో వచ్చేనెల 10న జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల పరిశీలకులుగా 9 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఒక్కో స్థా�
టీఆర్ఎస్ నుంచి 12 మంది బరిలో ఆఖరి రోజు 96 నామినేషన్లు దాఖలు అత్యధికంగా ఆదిలాబాద్ నుంచి 23 మంది నేడు పరిశీలన, 26న ఉపసంహరణ హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల కోటాలో శాసనమండలిలోని 12 స్థానాల భర�
అతనేం కుబేరుడు కాదు. పెంకుటిల్లే పెద్ద ఆస్తి. రోజూ పాత సైకిలు మీద ఆ పెద్దాయన ప్రయాణిస్తుంటే.. రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు ఆకులూ పూలూ రాల్చుతూ.. ‘పత్రం సమర్పయామి’, ‘పుష్పం సమర్పయామి’ అంటూ అభ్యాగత సేవలు చే
వేల మంది రైతులను వీధుల్లో పడేసినోళ్లు దేశభక్తులా? రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చేవాళ్లు దేశ ద్రోహులా? అమర కిసాన్లకు సీఎం పరిహార ప్రకటన గర్వకారణం తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం సోషల్ మీడియా�
Telangana | బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు. రిజర్వేషన్లు పెంచుకోవడం రాష్ర్టాల ఇష్టమంటూ సోమవారం మీడియా సమావేశంలో వింత
ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు ఏర్పాట్లుచేయాలని మంత్రి హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): వచ్చే నెల మొదటివారంలో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ములుగు, రాజన�
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి బారిన పడిన 3,909 మంది జర్నలిస్టులకు ఇప్పటివరకు రూ.5.56 కోట్లు అందించినట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ �
‘తెలంగాణ ఎట్ గ్లాన్స్’ను రూపొందించిన ప్రణాళిక శాఖ పుస్తకాన్ని ఆవిష్కరించిన బోయినపల్లి వినోద్కుమార్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని అన్ని విభాగాల సమస్త సమాచారంతో రాష్ట్ర అర్థ గ�
ఏడేండ్లలో 91.5% వృద్ధి జాతీయ సగటు కంటే 1.84 రెట్లు అధికం హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని చెప్పడానికి తలసరి ఆదాయమే ప్రధాన గీటురాయి. గత ఏడేండ్లలో తెలంగాణ ప్రజల �
రెండు దుకాణాలకు కోర్టు కేసు, మరో 43 దుకాణాలకు తక్కువ దరఖాస్తులు రావడమే కారణం నివేదిక కోరిన ఎక్సైజ్ కమిషనర్ హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు లైసెన్స్దారుల ఎంపికక�
ఇప్పటి వరకు 24 మంది మృతి, 17మంది గల్లంతు వర్షాలతో టీటీడీకి 4 కోట్లకుపైగా ఆస్తినష్టం ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం జగన్ తిరుమల/హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : నాలుగు రోజులపాటు కురిసిన వర్షాలు ఆంధ్రప్