ఆర్మూర్లో ఇద్దరికి ‘బ్లాక్ ఫంగస్’ ఇంజెక్షన్లు ఆర్మూర్, మే 21: ఏ కష్టమొచ్చినా తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలుస్తున్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. బ్లాక్ ఫంగస్ బాధితులకు అవసరమైన మందులను సమకూర�
ఇప్పటికే 5,35,241 కేసులు నమోదు 9 రోజుల వ్యవధిలోనే 1,47,485 నో మాస్క్ ఫైన్లు రూ.32.18 కోట్లు హైదరాబాద్, మే 21, (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నవారి వాహనాలను పోలీసులు భారీ సంఖ్యలో సీజ్
అవగాహన కల్పిస్తున్న ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కంటి బ్లాక్ ఫంగస్పై ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అవగాహన కల్పిస్తున్నది. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ సేవలను ప్ర�
రాష్ట్రమంతటా మహారాష్ట్ర వేరియంట్ రెట్టింపు వేగంతో వైరస్ వ్యాప్తి నేరుగా ఊపిరితిత్తులపైనే దాడి డబుల్ మాస్క్ తప్పనిసరి హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన
ధాన్యం సేకరణలో ఆదర్శం నిర్మల్ జిల్లా రేవోజిపేట 350 మంది రైతుల నుంచి 1149 టన్నుల సేకరణ దస్తురాబాద్, మే21 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని రేవోజిపేట ధాన్యం కొనుగోళ్లలో ఆదర్శంగా నిలిచింది. నెల రోజుల వ్య�
కోలుకున్న కొవిడ్ బాధితులు ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో పెరిగిన నమ్మకం ఖమ్మం, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొవిడ్ కట్టడికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్�
వారికి కరోనా సోకితే ముప్పు ఎక్కువ థర్ట్వేవ్లో మరింత జాగ్రత్త అవసరం సరైన ఆహార అలవాట్లే ఉత్తమ మార్గం హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా అందరూ ఏడాదిగా ఇండ్లకే పరిమితవడంతో చాలామందిలో ఒబెసిటీ స�
కెనరా బ్యాంకు పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు విడిగా పిటిషన్ దాఖలు చేయొచ్చని సూచన హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబసభ్యులకు చెందిన జమున హేచరీస్, రాష్ట్ర ప్రభుత్వానికి
వరంగల్ అర్బన్ : వరంగల్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. జైలులోని ఖైదీలను పరామర్శించి వారి నేర కారణాలను విచారించారు. జైలులో
నయా పైసా ఖర్చులేని నాణ్యమైన చికిత్స మేమున్నామని ధైర్యం చెప్తున్న వైద్యులు కన్నోళ్ల లెక్క చూస్తున్న నర్సులు, సిబ్బంది నిరంతర పర్యవేక్షణ, 24 గంటల సేవలు అందుబాటులో ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుకే కరోనా నుంచ�
కరోనా చికిత్స అనంతరం మధుమేహ లక్షణాలు వైద్యుల సలహాతో వ్యాధిని అధిగమించాలి ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ పీవీరావు శరీనంలో షుగర్స్థాయి అధికంగా ఉంటే రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుందని, ప్రస్తుత కరోనా ప�
కరోనా ఔషధాల బ్లాక్మార్కెట్ కట్టడి భేష్ పోలీసులను అభినందిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ సృష్టిస్తున్న రెండో దశ విధ్వంసంలో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస�
30 వరకు పొడిగిస్తూ రెండ్రోజులక్రితం సీఎం నిర్ణయం తాజాగా జీవో జారీచేసిన సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత�